ఒకే రోజు 12 లక్షలు పడిపోయిన సాక్షి పేపర్ సర్కులేషన్.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాలు, అభివృద్ధిని దెబ్బతీసే విధంగా వార్తలు ప్రసారం చేస్తున్నారని టీవీ9, ఎన్టీవీ,10 టీవీ ప్రసారాలు...
ఇది ఎంతో బాధపడాల్సిన విషయం ప్రముఖ పర్యావరణవేత్త డాక్టర్ భాస్కర్ నాయుడు.
గ్లోబల్ ఫారెస్ట్ వాచ్ మానిటరింగ్ ప్రాజెక్ట్ నుండి తాజా డేటా ప్రకారం, 2000 నుండి భారతదేశం ఎంత చెట్ల కవర్ను...
నీట్ ఫలితాల్లో అవకతవకలపై దర్యాప్తు చేయడానికి ఉన్నత స్థాయి నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని KTR డిమాండ్ చేశారు. '67 మందికి 720/720 వచ్చాయి. పలువురు 718, 719 మార్కులు పొంద...
నటి, బీజేపీ నేత కంగనా రనౌత్ను చెంపదెబ్బ కొట్టడానికి గల కారణాన్ని CISF మహిళా కానిస్టేబుల్ కుల్విందర్ కౌర్ చెబుతున్న వీడియో ఒకటి వెలుగులోకి వచ్చింది. 'రైతులు రూ.100 కోసం నిరసన చేస్తు...
పిడుగు పడి బాలుడు మృతి చెందిన ఘటన తానూర్ మండలంలో చోటుచేసుకుంది. మండలంలోని ఎల్వత్ గ్రామానికి చెందిన మగీర్వాడ్ శ్రీ (10) గురువారం పిడుగు పాటుతో మృతి చెందినట్లు ఎస్ఐ సందీప్ తెలిపారు. ...
టీ20 WCలో పాకిస్థాన్పై USA అద్భుత విజయం సాధించడంతో ఆ దేశ అభిమానుల ఆనందానికి అవధుల్లేవు. న్యూయార్క్ బిగ్ స్కీన్పై మ్యాచ్ తిలకించిన కొందరు ఫ్యాన్స్.. సూపర్ ఓవర్లో అమెరికా గెలవగానే హం...
T20WCలో అమెరికా చేతిలో పాకిస్థాన్ ఓడటంపై ఆ దేశ అభిమానులు తీవ్రంగా మండిపడుతున్నారు. ఇటీవల పాక్ ప్లేయర్లు ఫిట్నెస్ మెరుగుపర్చుకునేందుకు ఆర్మీ ట్రైనింగ్ తీసుకున్నారు. అనంతరం ఐర్లాండ్త...
LS ఎన్నికల్లో BJPకి మెజారిటీ రాకపోవడంతో NDAలోని మిత్ర పక్షాలు తమకు కేబినెట్లో చోటివ్వాలని డిమాండ్ చేస్తున్నాయి. అయితే, బిహార్లో ఐదు ఎంపీ సీట్లు గెలుచుకున్న లోక్ జనశక్తి పార్టీ (రామ...
AP: వైసీపీ అధినేత జగన్ను కలిసేందుకు తాడేపల్లిలోని ఆయన నివాసం వద్ద అమరావతి రైతులు ప్రయత్నించారు. తమ వెంట అరటి, మామిడి, స్వీట్లు, పూల బొకేలతో వచ్చిన వారిని జగన్ భద్రతా సిబ్బంది అడ్డు...
చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
AP: ఇకపై బ్యూరోక్రాట్స్ పాలన ఉండదని, రాజకీయ పరిపాలన ఉంటుందని చంద్రబాబు స్పష్టం చేశారు. 'ఇకపై మీరు మారిన చంద్రబాబును చూస్తారు. నా కోసం ఈ ఐదేళ్లు కార్యకర్...