అసోంలో భారీ వరదలు.. 6 లక్షల మందిపై ఎఫెక్ట్

అసోంలో కురుస్తున్న భారీ వర్షాల వల్ల 10 జిల్లాల్లోని సుమారు ఆరు లక్షల మందికి పైగా ప్రజలు ప్రభావితమైనట్టు అధికారులు ఆదివారం వెల్లడించారు. నదీ జలాల నీటి మట్టం ఉప్పొంగడంతో బాధితులు సుర...

Continue reading

సమస్యాత్మక గ్రామాలపై నిఘా

యాడికి మండలంలోని పలు సమస్యాత్మక గ్రామాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు సీఐ నాగార్జున రెడ్డి శనివారం తెలిపారు. సార్వ త్రిక ఎన్నికల ఫలితాల నేపథ్యంలో మండలం లోని కోనుప్పలపాడు, తాడి...

Continue reading

ముక్కుతో అక్షరాలు టైప్ చేసినందుకు గిన్నిస్ రికార్డ్

అత్యంత వేగంగా ముక్కుతో ఆల్ఫాబెట్స్ టైప్ చేసే వ్యక్తిగా గిన్నిస్ భారతీయ సంతతికి చెందిన వినోద్ కుమార్ చౌదరి రికార్డు సృష్టించారు. 2023లో 44 ఏళ్ల వినోద్ 27.80 సెకన్లలో ముక్కుతో టైప్ చ...

Continue reading

లేపాక్షిలో హనుమాన్ జయంతి వేడుకలు

హనుమాన్ జయంతిని పురస్కరించుకుని లేపాక్షి మండల వ్యాప్తంగా అన్ని రామాలయాలు, ఆంజనేయస్వామి ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. హనుమంతుని మూలవిరార్లకు రంగు రంగుల పూలతో అలంకరించి అభిషేకాలు, అర...

Continue reading

పెళ్లి చేసుకున్న క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్

టీమ్ ఇండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ ఓ ఇంటి వాడయ్యారు. తన స్నేహితురాలు - శృతి రంగనాథన్ ను ఆయన వివాహమాడారు. బంధుమిత్రుల సమక్షంలో వీరి వివాహం జరిగింది. కాగా వెంకటేశ్ అయ్యర్ భారత్ తర...

Continue reading

రేపటి నుంచే T20 వరల్డ్కప్

T20 వరల్డ్కప్ జూన్ 2 నుంచి USA, వెస్టిండీస్ వేదికగా ప్రారంభం కానుంది. 4 గ్రూపుల్లో ఉన్న 20 జట్లలో ఒక్కో గ్రూపు నుంచి టాప్-2 జట్లు సూపర్-8కు చేరుకుంటాయి. 8 జట్లు 4 చొప్పున 2 గ్రూపుల...

Continue reading

గ్రామస్థులంతా కలిసి పూడిక తీశారు

ఇటీవలి వానలకు గాదిగూడ మండలంలోని లోకారి(బి) గ్రామంలోని ఊట బావిలో మురుగు నీరు చేరడంతో.. గ్రామస్థులు అనేక అనారోగ్య సమస్యల బారిన పడ్డారు. ఈ విషయాన్ని గుర్తించిన గ్రామ ఉపాధ్యాయుడు శేఖర్...

Continue reading

AP TGలో వడదెబ్బతో 11 మంది మృతి

తెలుగు రాష్ట్రాల్లో నిప్పుల వర్షం కురుస్తోంది. నిన్న వడదెబ్బతో తెలంగాణలో ఆరుగురు, ఏపీలో ఐదుగురు మరణించారు. TGలోని కరీంనగర్ జిల్లాలో ఇద్దరు, పెద్దపల్లి, హనుమకొండ, మంచిర్యాల, ములుగు ...

Continue reading

మంచిర్యాల: BRS నాయకుడిపై దాడి

మంచిర్యాల జిల్లా కేంద్రంలో గ్రూప్ గొడవలు మితిమీరిపోతున్నాయి. జిల్లా కేంద్రంలోని లక్ష్మీ థియేటర్ చౌరస్తా వద్ద BRS నాయకుడు రాకేశ్ పై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసినట్లు స్థానికుల...

Continue reading

TGRTC ఉద్యోగులకు పెరిగిన జీతాలు జమ

TG: 2017 PRC ప్రకారం 21 శాతం ఫిట్మెంట్తో RTC ఉద్యోగులకు పెరిగిన జీతాలు నిన్న ఖాతాల్లో జమ అయ్యాయి. దీంతో సిబ్బంది సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కాగా ఈ వేతన సవరణతో ఒక్కో ఉద్యోగికి రూ....

Continue reading