పాండియన్ నా రాజకీయ వారసుడు కాదు: నవీన్ పట్నాయక్

వీకే పాండియన్ తన రాజకీయ వారసుడు కాదని ఒడిశా మాజీ CM, BJD అధినేత నవీన్ పట్నాయక్ స్పష్టం చేశారు. తన రాజకీయ వారసుడెవరో ప్రజలే నిర్ణయిస్తారన్నారు. 'పాండియన్పై విమర్శలు రావడం దురదృష్టకర...

Continue reading

50 వేల మందికి ఇళ్ల స్థలాలు.. శిలాఫలకం కూల్చివేత

AP: అమరావతిలో ఇళ్ల స్థలాలు కేటాయిస్తూ జగన్ ప్రభుత్వం వేసిన శిలాఫలకాన్ని కొందరు ధ్వంసం చేశారు. గతేడాది జులైలో సీఆర్డీఏ పరిధిలో 50 వేల మందికి సెంటు భూమి చొప్పున కేటాయించారు. అక్కడ ఇళ...

Continue reading

తెలుగు ప్రజలకు శుభవార్త

కర్ణాటకలో భారీ వర్షాలకు తెలుగు రాష్ట్రాల్లోని ప్రాజెక్టులకు నీటి ప్రవాహం మొదలైంది. రాయిచూర్, బీజాపూర్, కలబురిగి, యాద్గిర్ జిల్లాల్లో కుండపోత వర్షాలకు ఉమ్మడి పాలమూరు జిల్లాలోని జూరా...

Continue reading

అమరావతిలో పనులు ప్రారంభం

AP: ఎన్డీయే కూటమి ప్రభుత్వం ఏర్పడుతున్న తరుణంలో రాజధాని అమరావతిలో పనులు పునఃప్రారంభమయ్యాయి. సీడ్ యాక్సిస్ రోడ్డు, ప్రధాని శంకుస్థాపన చేసిన ప్రాంతాల్లో పెరిగిపోయిన ముళ్ల చెట్లను తొల...

Continue reading

రైలును తోసిన ప్రయాణికులు

బిహార్లో ప్రయాణికులు రైలును తోసుకుంటూ వెళ్లిన వీడియో వైరల్ అవుతోంది. రెండ్రోజుల క్రితం పట్నా-ఝార్ఖండ్ ప్యాసింజర్ రైలులో అగ్నిప్రమాదం సంభవించింది. స్పందించిన అధికారులు మంటలు వ్యాపిం...

Continue reading

తెలుగు జాతి పెద్దను కోల్పోయాం: చిరంజీవి

రామోజీ గ్రూపు సంస్థల ఛైర్మన్ రామోజీరావు మరణంతో తెలుగు జాతి పెద్ద దిక్కును కోల్పోయిందని హీరో చిరంజీవి అన్నారు. రామోజీ పార్థివదేహానికి చిరు నివాళులర్పించారు. 'ప్రజారాజ్యం పార్టీ స్థా...

Continue reading

ప్రతిపక్ష నేతగా బాధ్యతలు తీసుకోండి: రాహులన్ను కోరిన పార్టీ నేతలు

లోక్సభలో ప్రతిపక్షనేతగా వ్యవహరించాలని ఏఐసీసీ అగ్ర నేత రాహుల్ గాంధీని కోరినట్లు ఆ పార్టీ నేత కేసీ వేణుగోపాల్ తెలిపారు. తమ ప్రతిపాదనపై ఆయన ఆలోచించి నిర్ణయం తీసుకుంటానని చెప్పినట్లు వ...

Continue reading

పవన్ కళ్యాణ్ పై జనసేన గూస్బెంప్స్ వీడియో!

APలోని హిందూ ఆలయాలపై జరిగిన దాడులను ఉద్దేశించి జనసేన ట్వీట్ చేసింది. సనాతన ధర్మంతో నడిచే దేశంలో పిచ్చి పిచ్చి వేషాలు వేయొద్దని పవన్ హెచ్చరించిన వీడియోను పంచుకుంది. 'హద్దు దాటితే నె...

Continue reading

రామోజీరావు మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నా

యుగపురుషుడు రామోజీరావు మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నానని చంద్రబాబు అన్నారు. సాధారణ కుటుంబంలో పుట్టి ఓ వ్యవస్థగా మారారని, ఈనాడుతో ప్రజలను చైతన్యవంతులను చేశారని చెప్పారు. '40 ఏళ్లుగ...

Continue reading

కూటమికి 57%, వైసీపీకి 28% పోస్టల్ ఓట్లు

AP: రాష్ట్రంలోని 25 MP సెగ్మెంట్లలో 5.24 లక్షల పోస్టల్ ఓట్లు పోలవగా, ఇందులో 4.14 లక్షల ఓట్లు ఎన్నికల విధుల్లోని ఉద్యోగులవి. వీటిలో అత్యధికంగా NDAకు 2.86 ໙໘໙ (57.10%), YCPS 1.41 లక్...

Continue reading