ఒక యువతి తన ప్రాణాలను సైతం పణంగా పెట్టి అద్భుతమైన దృశ్యాన్ని చూపించింది. అది ఎంత అందంగా ఉందో అంతే ప్రమాదకరంగా కూడా ఉంది. ఆమె ధైర్యం అందరికీ ఆశ్చర్యం కలిగించింది, కానీ అటువంటి స...
ఉగ్రవాద సంస్థలు ఆయుధాలను కొనుగోలు చేయడానికి ఈ-కామర్స్ ప్లాట్ఫారమ్లు, ఆన్లైన్ చెల్లింపు సేవలను ఉపయోగిస్తున్నాయని ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ (FATF) తాజా నివేదికలో వెల్లడిం...
AP: రేపు ఉదయం 11 గంటలకు సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో రాజధాని అమరావతిలో 20,494 ఎకరాల భూమిని సమీకరించే అంశంపై మంత్రి మండలి ఆమోదం ఇవ్వనుంది. అంత...
చిత్ర పరిశ్రమలో రాణించాలంటే నెపోకిడ్ అయినా కష్టపడాల్సిందేనని తెలుగు హీరో మంచు మనోజ్ తాజాగా తెలిపారు. మంగళవారం హైదరాబాద్లో జరిగిన 'ఓ భామ అయ్యో రామ' మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఆయన...
CBSE 10, 12వ తరగతుల సప్లిమెంటరీ పరీక్షల హాల్టికెట్లు విడుదలయ్యాయి. ప్రైవేట్ విద్యార్థులు అధికారిక వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి.
రెగ్యులర్ విద్యార్థులు తమ స్కూల్ వద్దే ...
పవిత్ర అమర్నాథ్ యాత్రకు భక్తులు భారీగా తరలివస్తున్నారు. జులై 3న ప్రారంభమైన యాత్రలో మొదటి ఆరు రోజుల్లోనే లక్షకుపైగా భక్తులు హిమాలయాల్లోని మంచుతో ఏర్పడిన శివలింగాన్ని దర్శించుకున...
TG: కరీంనగర్ జిల్లాలో ఓ విషాదకర ఘటన చోటుచేసుకుంది. కూతురు పెళ్లికి చేసిన అప్పు తీర్చలేక ఓ తండ్రి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికుల వివరాల ప్రకారం.. ఇల్లందకుంట ...
హర్యానాలోని ఫరీదాబాద్లో జరిగిన ఒక దిగ్భ్రాంతికరమైన సంఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. రద్దీగా ఉండే రహదారిలో పెంపుడు శునకాన్ని ఓనర్ (మహిళ) వదిలేశారు. అనంతరం బాధతో ఆ పెంపుడు కుక్క...
TG: పాశమైలారంలోని సిగాచీ ఫ్యాక్టరీలో ప్రమాదానికి నిర్వహణ లోపం, నిర్లక్ష్యమే ప్రధాన కారణాలని NDMA బృందం తేల్చింది. ఇవాళ ఘటనా స్థలంలో పరిశీలన చేపట్టిన బృంద సభ్యులు పేలుడుకు గల కా...