9,970 ఉద్యోగాలకు దరఖాస్తులు ప్రారంభం

రైల్వేలో 9,970 అసిస్టెంట్ లోకో పైలట్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైంది. మే 11 చివరి తేదీ. టెన్త్ తోపాటు ITI, ఇంజినీరింగ్లో డిగ్రీ/డిప్లమా పూర్తిచేసి 18-30 ఏళ్ల వ...

Continue reading

పాస్ కానివారు నిరాశ చెందొద్దు: మంత్రి లోకేశ్ AP: ఇంటర్ ఫలితాల్లో మంచి ఫలితాలు వచ్చేందుకు అధ్యాపకులు, సిబ్బంది కృషి చేశారని మంత్రి లోకేశ్ అన్నారు. ఉత్తీర్ణత కానివారు నిరాశ చెందవద...

Continue reading

మార్క్ శంకర్కు బ్రోన్కో స్కోపీ.. ఖర్చు ఎంతంటే

సింగపూర్ అగ్నిప్రమాదంలో గాయపడిన మార్క్ శంకర్కు బ్రోన్కో స్కోపీ చికిత్సను అందించిన సంగతి తెలిసిందే. ఊపిరితిత్తుల్లోకి పొగ వెళ్లడంతో పరిస్థితిని బట్టి చికిత్స అందిస్తారు. దీనికి ...

Continue reading

గర్ల్ ఫ్రెండ్ ని సూట్కేస్లో పెట్టుకుని..

గర్ల్ఫ్రెండ్ను తన హాస్టల్కు తీసుకెళ్లేందుకు ఓ యువకుడు తెగించాడు. ఆమెను సూట్కేస్లో ప్యాక్ చేసి తీసుకెళ్తుండగా సెక్యూరిటీకి దొరికిపోయాడు. హరియాణాలోని ఓపీ జిందాల్ యూనివర్సిటీలో ఈ ఘట...

Continue reading

చెప్పులు ధరించి తిరుమల దర్శనానికి!

AP: తిరుమలలో కొందరు భక్తుల ప్రవర్తన వివాదాస్పదంగా మారింది. ఇవాళ ఉదయం దర్శనానికి వెళ్లే సమయంలో కొందరు చెప్పులు ధరించారు. వీరిని ఆలయ మహాద్వారం వద్ద TTD సిబ్బంది అడ్డుకున్నారు. వా...

Continue reading

నిఖితను చంపింది తల్లే.. వీడిన మిస్టరీ

AP: తిరుపతి జిల్లాలో సంచలనం రేపిన బాలిక నిఖిత(17) అనుమానాస్పద మృతి కేసులో మిస్టరీ వీడింది. కూతురి ప్రేమ వ్యవహారం నచ్చకే తల్లి సుజాత ఆమెను దిండుతో ఊపిరాడకుండా చేసి హత్య చేసినట్ల...

Continue reading

త్వరలో బీసీ సంరక్షణ చట్టం: చంద్రబాబు

AP: టీడీపీ వచ్చాకే వెనుకబడిన వర్గాలకు న్యాయం జరిగిందని సీఎం చంద్రబాబు అన్నారు. రాష్ట్రంలో త్వరలో బీసీ సంరక్షణ చట్టం తీసుకొస్తామని చెప్పారు. ఉద్యోగాల్లో 33%, స్థానిక సంస్థల్లో 34%...

Continue reading

తమిళనాడు బీజేపీ చీఫ్ గా నైనార్ నాగేంద్రన్?

తమిళనాడు బీజేపీ కొత్త చీఫ్ గా ఆ పార్టీ ఎమ్మెల్యే నైనార్ నాగేంద్రన్ పేరు దాదాపుగా ఖరారైనట్లు తెలుస్తోంది. ఈ పోస్టు కోసం ఇవాళ ఆయన ఒక్కరే నామినేషన్ దాఖలు చేశారు. అన్నామలై కూడా నాగ...

Continue reading

నిఖితను చంపింది తల్లే.. వీడిన మిస్టరీ

AP: తిరుపతి జిల్లాలో సంచలనం రేపిన బాలిక నిఖిత(17) అనుమానాస్పద మృతి కేసులో మిస్టరీ వీడింది. కూతురి ప్రేమ వ్యవహారం నచ్చకే తల్లి సుజాత ఆమెను దిండుతో ఊపిరాడకుండా చేసి హత్య చేసినట్ల...

Continue reading

గోశాలలో ఆవులు మృతి చెందలేదు: TTD

P తిరుమల గోశాలలో వందల ఆవులు మృతి చెందాయని జరుగుతున్న ప్రచారాన్ని టీటీడీ ఖండించింది. ఈ ప్రచారంలో వాస్తవం లేదని స్పష్టం చేసింది. మృతి చెందిన గోవుల ఫొటోలు టీటీడీ గోశాలకు సంబంధించిన...

Continue reading