బెంగాల్ అల్లర్లు.. NIA విచారణకు BJP డిమాండ్

బెంగాల్ అల్లర్ల వెనుక కుట్ర కోణం ఉందని, NIA విచారణ జరపాలని ప్రతిపక్ష BJP డిమాండ్ చేస్తోంది. ఆందోళనకారులు రూ. 100 కోట్ల ఆస్తులను ధ్వంసం చేశారంది. వక్స్ చట్ట సవరణను వ్యతిరేకిస్తూ...

Continue reading

అమర్నాథ్ యాత్ర-2025 రిజిస్ట్రేషన్ ప్రారంభం

JULY 3 నుంచి AUG 9 వరకు జరిగే అమర్నాథ్ యాత్ర-2025 కోసం రిజిస్ట్రేషన్ ప్రక్రియ మొదలైంది. ఈ యాత్రకు వెళ్లాలనుకునే వారు కచ్చితంగా ముందస్తు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. https://jksasb.n...

Continue reading

ఆలయ జెండాతో గద్ద ప్రదక్షిణం..

ఒడిశాలోని పూరీ జగన్నాథుడి పుణ్యక్షేత్రంలో అద్భుతమైన దృశ్యం ఆవిష్కృతమైంది. శ్రీమందిరం గోపురంపై ఉండే జెండాలలో ఓ దానిని గరుడపక్షి(గద్ద) కాలికి తగిలించుకుని ఆలయం చుట్టూ ప్రదక్షిణం ...

Continue reading

అన్నదాన సత్రానికి లెజినోవా రూ.17 లక్షల విరాళం

AP: తిరుమల శ్రీతరిగొండ వెంగమాంబ అన్నసత్రానికి డిప్యూటీ సీఎం పవన్ సతీమణి అన్నా లెజినోవా విరాళం ఇచ్చారు. కుమారుడు మార్క్ శంకర్ పేరిట రూ.17 లక్షలను అందించారు. ఇటీవల అగ్నిప్రమాదం న...

Continue reading

కాంగోలో మళ్లీ అల్లర్లు.. 50 మంది మృతి

ఆఫ్రికా దేశం కాంగోలోని గోమాలో అల్లర్లు చెలరేగాయి. దీంతో దాదాపు 50 మంది చనిపోయారు. దీనికి రువాండా మద్దతుతో M23 రెబల్స్ చేస్తున్న దాడులే కారణమని సైన్యం ఆరోపించింది. తిరుగుబాటుదారుల చ...

Continue reading

నేలకూలిన చెట్లను పట్టుకొని ఏడ్చిన మహిళా రైతు

TG: అకాల వర్షాలు అన్నదాతలకు కడగండ్లు మిగులుస్తున్నాయి. నిన్న నల్గొండ జిల్లా టేకులగూడెంలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురవడంతో ఓ నిమ్మతోటలో వందల చెట్లు వేర్లతో సహా నేలకూలాయి. ...

Continue reading

బాలికపై అత్యాచారయత్నం.. నిందితుడి ఎన్కౌంటర్

కర్ణాటకలోని హుబ్బళ్లిలో 5ఏళ్ల బాలికపై అత్యాచారయత్నం చేసిన నిందితుడిని పోలీసులు ఎన్ కౌంటర్ చేశారు. ఇంటిముందు ఆడుకుంటున్న బాలికను బిహార్కు చెందిన రితేశ్ ఎత్తుకెళ్లి ఓ షెడ్డులో అత్యాచ...

Continue reading

శ్రీవారికి తలనీలాలు సమర్పించిన పవన్ భార్య

AP: అగ్నిప్రమాదం నుంచి తమ కుమారుడు మార్క్ శంకర్ సురక్షితంగా బయటపడటంతో Dy.CM పవన్ కళ్యాణ్ భార్య అన్నా లెజినోవా తిరుమల శ్రీవారికి మొక్కులు చెల్లించుకున్నారు. ఆమె స్వామివారికి తలనీల...

Continue reading

విషాదం: బంతి తీసేందుకు వెళ్లి..

హైదరాబాద్ సురారం కాలనీలో తీవ్ర విషాదం నెలకొంది. శ్రీకృష్ణనగర్ లోని ఓ అపార్ట్మెంట్లో లిఫ్ట్ మీద పడటంలో అక్బర్ (38) అనే RMP డాక్టర్ ప్రాణాలు విడిచాడు. లిఫ్ట్ గుంతలో పడిన బాల్ను తీసేం...

Continue reading

భారీ పేలుడుతో 8 మంది మృతి.. CM చంద్రబాబు దిగ్భ్రాంతి

AP: అనకాపల్లి జిల్లా కైలాసపట్నంలోని బాణసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు సంభవించిన ఘటనలో మృతుల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటివరకు ఎనిమిది మృతి చెందారు. ఈ ఘటనపై సీఎం చంద్రబాబు తీవ్ర ద...

Continue reading