బెంగళూరులోని ఓ పేయింగ్ గెస్ట్ హౌస్లో కృతి (24) అనే యువతిపై ఉన్మాది విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డాడు. పలుమార్లు కత్తితో పొడిచి గొంతు కోసి పరారయ్యాడు. రక్తపు మడుగులో యువతి కాపాడమని అడగటం సీసీటీవీలో రికార్డైంది. పక్క గదుల్లోనే యువతులున్నప్పటికీ ఎవరూ స్పందించలేదు. తన ప్రియురాల్ని తన నుంచి విడగొట్టిందన్న కారణంతో పగ పెంచుకుని అతడు ఈ హత్య చేసినట్లు భావిస్తున్నారు.
PGలో యువతిపై పైశాచికత్వం
27
Jul