ప్రణయ్ హత్య కేసు తీర్పు తర్వాత అతడి తండ్రి బాలస్వామి కుమారుడి సమాధి వద్ద కన్నీరు పెట్టుకున్నారు.
‘ఈ హత్య తర్వాత చాలా పరువు హత్యలు జరిగాయి.వారందరికీ ఈ తీర్పు కనువిప్పు కావాలి. మేం చాలా కోల్పోయాం. అమృతకు భర్త లేడు. నాకు కొడుకు లేడు. నా మనవడికి నాన్న లేడు. ఈ తీర్పు మీకు సంతోషాన్ని ఇచ్చిందా అని చాలా మంది అడుగుతున్నారు. నాది సంతోషం కాదు బాధ. నా బాధను ఎవరూ తీర్చలేరు’ అని బాలస్వామి అన్నారు.
నా బాధను ఎవరూ తీర్చలేరు: ప్రణయ్ తండ్రి
12
Mar