నేను ఏ తప్పూ చేయలేదు: నటి హేమ

రేవ్ పార్టీ కేసులో అరెస్టైన నటి హేమ తాను ఏ తప్పూ చేయలేదని అన్నారు. కోర్టులో హాజరు పరిచే సమయంలో ఆమె మీడియాతో మాట్లాడారు. పార్టీలో బర్త్ డే కేక్ కట్ చేసి హైదరాబాద్ వచ్చేశానని తెలిపార...

Continue reading

ప్రజల వద్ద రూ.7,755 కోట్ల విలువైన 2వేల నోట్లు: RBI

ఇప్పటికీ ప్రజల వద్ద రూ.7,755 కోట్ల విలువైన రూ.రెండు వేల నోట్లు ఉన్నాయని RBI వెల్లడించింది. గత ఏడాది మే 19న రూ.2 వేల నోట్ల సర్క్యులేషను ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించగా.. ఇప్పటిదాక...

Continue reading

దయవుంచి దయగల హృదయులు స్పందించండి…

ఈ వీడియోలో కనబడుతున్న అమ్మాయి,కళ్యాణదుర్గం మండలం మల్లిపల్లి గ్రామానికి చెందిన ఎం. దేవిప్రియ డి/O ఎం.గురుస్వామి 5వ తరగతి చదువుతున్న విద్యార్ధిని విష జ్వరముతో బాధపడుతూ( విష జ్వరం బ్ర...

Continue reading

అక్టోబర్ 10న రజనీకాంత్VSఎన్టీఆర్?

రజనీకాంత్ హీరోగా నటిస్తున్న 'వెట్టయాన్' సినిమా అక్టోబర్ 10న థియేటర్లలోకి వచ్చే అవకాశముంది. ఈ విషయాన్ని రజనీయే స్వయంగా వెల్లడించారు. దీంతో అదే రోజు రిలీజ్ కానున్న ఎన్టీఆర్ 'దేవర'కు ...

Continue reading

ఎన్నికల కౌంటింగ్.. భారీ డ్రోన్తో గస్తి

AP: రేపటి కౌంటింగ్ నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. సమస్యాత్మక ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. త...

Continue reading

న్యూయార్క్ స్టేడియం చుట్టూ పోలీస్ స్నైపర్స్

T20 WC మ్యాచులకు ఉగ్రవాదుల నుంచి ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో నిర్వాహకులు భద్రతను కట్టుదిట్టం చేశారు. న్యూయార్క్ లోని నసావు కౌంటీ స్టేడియం చుట్టూ పోలీస్ స్నైపర్స్ను ఏర్పాటు చేశారు. ...

Continue reading

రైలులో చెలరేగిన మంటలు.. 4 బోగీలు దగ్ధం!

ఢిల్లీలో తాజ్ ఎక్స్ప్రెస్ అగ్నిప్రమాదానికి గురైంది. సరితా విహార్ పోలీస్ స్టేషన్ సమీపంలో 4 బోగీల్లో భారీగా మంటలు చెలరేగాయి. ప్రయాణికులు అప్రమత్తమై సురక్షితంగా బయటపడ్డట్లు సమాచారం. ఈ...

Continue reading

తెలంగాణ సచివాలయంలో వాస్తు మార్పులు?

TG సచివాలయంలో మరోసారి వాస్తు మార్పులు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం. CM కాన్వాయ్ ఇప్పటివరకు సెక్రటేరియట్ ప్రధాన ద్వారం నుంచి లోపలికి వచ్చేది. ఇక నుంచి వెస్ట్ గేట్ నుంచి...

Continue reading

కవిత జుడీషియల్ కస్టడీ పొడిగింపు

ఢిల్లీ లిక్కర్ స్కామ్కి సంబంధించి సీబీఐ కేసులో ఎమ్మెల్సీ కవిత జుడీషియల్ కస్టడీని కోర్టు ఈనెల 7వరకు పొడిగించింది. ఈ కేసులో అదే రోజున సీబీఐ కోర్టులో ఛార్జిషీటు దాఖలు చేయనుంది. మరోవైప...

Continue reading

సోషల్ మీడియాలో బెదిరింపులపై

డీజీపీ వార్నింగ్ AP: కౌంటింగ్ తర్వాత ప్రత్యర్థుల అంతుచూస్తామంటూ సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని DGP హరీశ్ గుప్తా హెచ్చరించారు. వ్యక్తిగత దూషణలతో పో...

Continue reading