రామోజీ గ్రూపు సంస్థల ఛైర్మన్ రామోజీరావు మరణంతో తెలుగు జాతి పెద్ద దిక్కును కోల్పోయిందని హీరో చిరంజీవి అన్నారు. రామోజీ పార్థివదేహానికి చిరు నివాళులర్పించారు. 'ప్రజారాజ్యం పార్టీ స్థా...
లోక్సభలో ప్రతిపక్షనేతగా వ్యవహరించాలని ఏఐసీసీ అగ్ర నేత రాహుల్ గాంధీని కోరినట్లు ఆ పార్టీ నేత కేసీ వేణుగోపాల్ తెలిపారు. తమ ప్రతిపాదనపై ఆయన ఆలోచించి నిర్ణయం తీసుకుంటానని చెప్పినట్లు వ...
APలోని హిందూ ఆలయాలపై జరిగిన దాడులను ఉద్దేశించి జనసేన ట్వీట్ చేసింది. సనాతన ధర్మంతో నడిచే దేశంలో పిచ్చి పిచ్చి వేషాలు వేయొద్దని పవన్ హెచ్చరించిన వీడియోను పంచుకుంది. 'హద్దు దాటితే నె...
యుగపురుషుడు రామోజీరావు మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నానని చంద్రబాబు అన్నారు. సాధారణ కుటుంబంలో పుట్టి ఓ వ్యవస్థగా మారారని, ఈనాడుతో ప్రజలను చైతన్యవంతులను చేశారని చెప్పారు. '40 ఏళ్లుగ...
AP: రాష్ట్రంలోని 25 MP సెగ్మెంట్లలో 5.24 లక్షల పోస్టల్ ఓట్లు పోలవగా, ఇందులో 4.14 లక్షల ఓట్లు ఎన్నికల విధుల్లోని ఉద్యోగులవి. వీటిలో అత్యధికంగా NDAకు 2.86 ໙໘໙ (57.10%), YCPS 1.41 లక్...
మధ్యప్రదేశ్కు చెందిన ప్రియాల్ యాదవ్ ఇండోర్ డిప్యూటీ కలెక్టర్గా నియమితులయ్యారు. ఇటీవల విడుదలైన MPPSC ఫలితాల్లో ఆమె ఆరో ర్యాంక్ సాధించారు. రైతు బిడ్డ అయిన ఆమె తాను టెన్త్ వరకు స్కూల్...
మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్ ముయిజ్జు ఢిల్లీకి చేరుకున్నారు. ఇవాళ రాత్రి 7:15 గంటలకు జరగనున్న ప్రధాని మోదీ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఆయన పాల్గొననున్నారు. మారిషస్ ప్రధాని జుగ్నాథ్...
ఆసిఫాబాద్ జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఆసిఫాబాద్ మండలం బాబాపూర్ గ్రామంలో ఆదివారం తెల్లవారుజామున అకస్మాత్తుగా కావల్కర్ లక్ష్మీ బాయి, కావల్కర్ సురేష్ కు చెందిన రెండు ఇళ్ల...
మీడియా దిగ్గజం రామోజీరావు పార్థివదేహాన్ని డైరెక్టర్ రాజమౌళి సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన ఎమోషనల్ అయ్యారు. రామోజీ భౌతికకాయాన్ని చూడగానే కన్నీళ్లు ఆపుకోలేకపోయారు. మీడియాతో మాట్లాడుత...
రామోజీరావు కోసమైనా ఆస్కార్ అవార్డు గెలవాలనుకున్నట్లు గతంలో కీరవాణి మాట్లాడిన ఓ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. 'మనిషన్న వాడు బతికితే ఒక్కరోజైనా రామోజీరావులా బతకాలని నా భార్య అంటుం...