రామోజీ గ్రూపు సంస్థల అధినేత రామోజీరావు కన్నుమూత,
తెల్లవారుజామున 4.50 గంటలకు తుదిశ్వాస విడిచిన రామోజీరావు - హైదరాబాద్ లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస - కొద్దిరోజులుగా ...
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారికి శుభాకాంక్షలు తెలిపిన జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు, శ్రీమతి అనా కొణిదెల గారు, శ్రీ అకీరా నందన్.
శ్రీ పవన్ కళ్యాణ్ గారి కుటుంబంతో శ్...
నటి, బీజేపీ నేత కంగనా రనౌత్ను చెంపదెబ్బ కొట్టడానికి గల కారణాన్ని CISF మహిళా కానిస్టేబుల్ కుల్విందర్ కౌర్ చెబుతున్న వీడియో ఒకటి వెలుగులోకి వచ్చింది. 'రైతులు రూ.100 కోసం నిరసన చేస్తు...
పిడుగు పడి బాలుడు మృతి చెందిన ఘటన తానూర్ మండలంలో చోటుచేసుకుంది. మండలంలోని ఎల్వత్ గ్రామానికి చెందిన మగీర్వాడ్ శ్రీ (10) గురువారం పిడుగు పాటుతో మృతి చెందినట్లు ఎస్ఐ సందీప్ తెలిపారు. ...
టీ20 WCలో పాకిస్థాన్పై USA అద్భుత విజయం సాధించడంతో ఆ దేశ అభిమానుల ఆనందానికి అవధుల్లేవు. న్యూయార్క్ బిగ్ స్కీన్పై మ్యాచ్ తిలకించిన కొందరు ఫ్యాన్స్.. సూపర్ ఓవర్లో అమెరికా గెలవగానే హం...
T20WCలో అమెరికా చేతిలో పాకిస్థాన్ ఓడటంపై ఆ దేశ అభిమానులు తీవ్రంగా మండిపడుతున్నారు. ఇటీవల పాక్ ప్లేయర్లు ఫిట్నెస్ మెరుగుపర్చుకునేందుకు ఆర్మీ ట్రైనింగ్ తీసుకున్నారు. అనంతరం ఐర్లాండ్త...
LS ఎన్నికల్లో BJPకి మెజారిటీ రాకపోవడంతో NDAలోని మిత్ర పక్షాలు తమకు కేబినెట్లో చోటివ్వాలని డిమాండ్ చేస్తున్నాయి. అయితే, బిహార్లో ఐదు ఎంపీ సీట్లు గెలుచుకున్న లోక్ జనశక్తి పార్టీ (రామ...
AP: వైసీపీ అధినేత జగన్ను కలిసేందుకు తాడేపల్లిలోని ఆయన నివాసం వద్ద అమరావతి రైతులు ప్రయత్నించారు. తమ వెంట అరటి, మామిడి, స్వీట్లు, పూల బొకేలతో వచ్చిన వారిని జగన్ భద్రతా సిబ్బంది అడ్డు...
AP CEO MK Meena: రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ ముగిసిన నేపథ్యంలో ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలును నిలుపుదల చేస్తున్నట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా ...
ఎన్నికల్లో ఘన విజయం సాధించి చిరంజీవి ఇంటికి వెళ్లిన జనసేనాని పవన్ కళ్యాణ్ కు మెగా ఫ్యామిలీ ఘన స్వాగతం పలికింది. బాబాయిని రామ్ చరణ్ సాదరంగా ఆహ్వానించగా సోదరీమణులు దిష్టి తీశారు. తల్...