రూ.22వేల కోట్లతో గ్రీన్ ఎనర్జీ-3 కారిడార్: CBN

AP: 18 గిగావాట్ల గ్రీన్ ఎనర్జీని ప్రధాన గ్రిడ్క అనుసంధానించేందుకు దాదాపు రూ.22వేల కోట్లతో కారిడార్-3కి ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు CM CBN తెలిపారు. ఇది పూర్తయితే డేటా సెంటర్లక...

Continue reading

నూతనంగా ఎన్నికైన మున్సిపల్ కమిషనర్ గారిని మర్యాదపూర్వకంగా కలిసిన జనసేన పార్టీ నాయకులు

*నూతనంగా ఎన్నికైన మున్సిపల్ కమిషనర్ గారిని మర్యాదపూర్వకంగా కలిసిన జనసేన పార్టీ నాయకులు యం పులి రాజు గారు* జనసేన పార్టీ ఇంచార్జ్ గౌరవ శ్రీ మల్లప్పన్న గారి ఆదేశాల మేరకు, ఆదోని ప...

Continue reading

అభిషేక్ ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ చెన్నైతో మ్యాచులో SRH ఓపెనర్ అభిషేక్ శర్మ దూకుడుగా ఆడుతున్నారు. చెన్నై బౌలర్లపై విరుచుకుపడుతూ 15 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నారు. అందులో...

Continue reading

ఇంగ్లిస్ విషయంలో PBKS ఆగ్రహం!

IPLలో 4 మ్యాచులే ఆడతారని తెలియడంతో PBKS ఇంగ్లిస్ను రిలీజ్ చేయగా, మినీ వేలంలో LSG రూ.8.6CRకు దక్కించుకుంది. కాగా ఇంగ్లిస్ APR 18న పెళ్లి చేసుకొని వెంటనే IND వస్తారని, హనీమూన్ వా...

Continue reading

రేపే T20 WC జట్టు ప్రకటన

భారత T20 WC జట్టును శనివారం ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. కెప్టెన్గా సూర్య, వైస్ కెప్టెన్గా గిల్ను కొనసాగించనున్నారు. SA సిరీస్కు ఎంపిక చేసిన జట్టులో నుంచి ఒకరిద్దరిని తొలగించ...

Continue reading

మెస్సీ ఈవెంట్.. రూ.50 కోట్ల పరువునష్టం దావా వేసిన గంగూలీ

నిర్వహణ లోపం వల్ల కోల్కతాలో ఫుట్బాల్ స్టార్ మెస్సీ ఈవెంట్ రద్దైన సంగతి తెలిసిందే. కాగా ఈ ఈవెంట్కు మధ్యవర్తిగా వ్యవహరించారన్న AFCK ప్రెసిడెంట్ ఉత్తమ్ సాహా ఆరోపణలపై సౌరభ్ గంగూలీ ...

Continue reading

ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో సిట్ ఏర్పాటు

TG: ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో సిట్ ఏర్పాటు చేస్తూ తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. హైదరాబాద్ సీపీ సజ్జనార్ నేతృత్వంలో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్(SIT) దర్యా...

Continue reading

ఢిల్లీలో సీఎం చంద్రబాబు.. రేపు కేంద్రమంత్రులతో భేటీ

AP: సీఎం చంద్రబాబు ఢిల్లీకి చేరుకున్నారు. రేపు ఆరుగురు కేంద్ర మంత్రులతో సమావేశం కానున్నారు. అమిత్ షా, నిర్మల, గడ్కరీ, సీఆర్ పాటిల్, హర్దీప్ సింగ్, సర్బానందలతో భేటీ అవుతారు. రాష...

Continue reading

సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి ఊరట

తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో బిగ్ రిలీఫ్ లభించింది. వనస్థలిపురం పరిధిలోని సాహెబ్ నగర్లో ఉన్న 102 ఎకరాల భూమి తెలంగాణ అటవీశాఖదేనని తీర్పునిచ్చింది. ఈ భూమి తమదేనని కొందరు...

Continue reading

22న జనసేన ‘పదవి-బాధ్యత’ సమావేశం

AP: జనసేన బలోపేతంపై ఆ పార్టీ చీఫ్, Dy.CM పవన్ కళ్యాణ్ దృష్టిసారించారు. ఇందులో భాగంగా నామినేటెడ్ పదవులు పొందిన నేతలతో ఈ నెల 22న విస్తృత సమావేశం ఏర్పాటుకు నిర్ణయించారు. 'పదవి-బాధ...

Continue reading