TG: CM రేవంత్ జూన్ 1 నుంచి జిల్లాల్లో చేపట్టే పర్యటన కార్యక్రమాలు ఖరారయ్యాయి. 1న ఆదిలాబాద్లో 2వ విడత ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రారంభించి, బహిరంగ సభలో ప్రసంగిస్తారు. 3న RR జిల్లా...
దేశంలో LPG కొరత రాకుండా కేంద్రం చర్యలు చేపట్టింది. అందులో భాగంగా ఒక ఇంటికి ఒకే కనెక్షన్ రూల్ తీసుకొచ్చింది. PNG సప్లై ఉన్నవాళ్లు LPG కనెక్షన్ను వదులుకోవాలని ఇప్పటికే కోరింది. అయి...
AP: ఆర్టీసీ ప్రైవేటీకరణ, డీజిల్ ధరలకు అనుగుణంగా టికెట్ రేట్లు పెరుగుతాయనే వార్తలను మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఖండించారు. 'ఆర్టీసీ ఆర్థికంగా బలంగా ఉంది. సంస్థకు రూ.25-30...
RRB టెక్నీషియన్ గ్రేడ్-3 CBT ఫలితాలు విడుదలయ్యాయి. డాక్యుమెంట్స్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్కు ఎంపికైన వారి జాబితా రీజియన్ల వారీగా RRB వెబ్సైట్లలో అందుబాటులో ఉంది. కాగా 6...
GT ఓపెనింగ్ పార్ట్నర్ సాయి సుదర్శన్ రెండోసారి హిట్ వికెట్గా వెనుదిరగడంపై కెప్టెన్ గిల్ స్పందించారు. ‘ఇలా వరుసగా జరగడం నేను ఎప్పుడూ చూడలేదు. చేతులకు బ్యాట్తో కలిపి టేప్ వేసుకుంట...
మహిళల్లో డిజిటల్ లిటరసీ, ఆర్థిక సాధికారతలో పురోగతి నమోదైందని నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే వెల్లడించింది. '2019-21 మధ్య 33.3% మంది ఇంటర్నెట్ వాడగా, 2023-24కి 64.3 శాతానికి(దాదాపు ...
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మట్టి, ఇసుక అక్రమ తవ్వకాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. పక్షం రోజులుగా వాంకిడి మండలం సరండి నుంచి రాత్రి వేళల్లో జేసీబీలు, ట్రాక్టర్లతో ప్రజా సంపదను యథేచ్ఛగా...
TG: పోలీస్ శాఖలో ఖాళీగా ఉన్న 19,000+ పోస్టులను భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. తొలుత 5వేల కానిస్టేబుల్, ఎస్సై పోస్టుల భర్తీ కోసం పోలీస్ శాఖ ఆర్థిక శాఖకు ప్రత...
AP: జూనియర్ కాలేజీలకు ఇంటర్ బోర్డు వేసవి సెలవులను పొడిగించింది. జూన్ 1 నుంచి కాలేజీలు రీఓపెన్ కావాల్సి ఉండగా, దానిని జూన్ 6వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు ఓ ప్రకటనలో తెలిపింది. ద...
ఇరాన్-US ఉద్రిక్తతల వేళ US ప్రెసిడెంట్ ట్రంప్ చేసిన ప్రకటన ప్రపంచ దేశాలకు ఊరట కలిగించింది. ఇంతకాలం తాము దిగ్బంధించిన హార్ముజ్ను ఓపెన్ చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. నేవల్ బ్లాక...