రేపు ఫైనల్.. రెండు జట్లతో అనన్యా బిర్లాకు కనెక్షన్

IPL ఫైనల్ వేళ వ్యాపారవేత్త, మోడల్ అనన్యా బిర్లా SMలో ట్రెండవుతున్నారు. రేపు తుదిపోరులో తలపడే RCB, GTతో ఆమెకు కనెక్షన్ ఉండటమే ఈ బజ్కు కారణం. ఇటీవల RCBని ఆదిత్య బిర్లా గ్రూప్ కన్...

Continue reading

అమరావతిలో 25వేల మందితో యోగా: CBN

AP: రాష్ట్రంలో జూన్ 7 నుంచి 14 రోజుల పాటు యోగాంధ్ర నిర్వహించాలని CM చంద్రబాబు సమీక్ష సందర్భంగా తెలిపారు. జూన్ 21న యోగాంధ్ర - 2026 ప్రోగ్రామ్ నిర్వహించనున్నట్లు చెప్పారు. ఆ రోజు...

Continue reading

భారత్ ఓటమి ఎందుకో తేలుసా

ఇంగ్లండ్ మహిళలతో 2వ T20లో భారత జట్టు ఓడిపోయింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 168/5 పరుగులు చేయగా, లక్ష్యాన్ని ఛేదించడంలో భారత మహిళలు తడబడ్డారు. 15 ఓవర్ల వరకు ఇన్నింగ్స్ బాగా...

Continue reading

దేశంలోనే తొలిసారి.. రాష్ట్రంలో ‘PM-సేతు’ అమలు

Ap దేశంలోనే తొలిసారిగా రాష్ట్రంలో PM-SETU(PM స్కిల్లింగ్, ఎంప్లాయిబిలిటీ ట్రాన్స్ఫర్మేషన్) పథకాన్ని కేంద్రం అమలు చేయనుంది. విశాఖ ITI క్లస్టర్ కోసం ఆర్సెలర్ మిట్టల్ నిప్పన్ స్టీల్ ఇ...

Continue reading

వైభవ్ ఆడేవారిని నేనెప్పుడూ చూడలేదు: గిల్

RR యువ సంచలనం వైభవ్ సూర్యవంశీపై గుజరాత్ కెప్టెన్ శుభ్మన్ గిల్ ప్రశంసలు కురిపించారు. 'ఇది వైభవ్కు అద్భుతమైన సీజన్. ఇలా బ్యాటింగ్ చేసే వారిని నేను ఎప్పుడూ చూడలేదు. ప్రస్తుతం ప్రప...

Continue reading

మరో రెండు దేశాలకు ‘బ్రహ్మోస్’ మిస్సైల్స్

ఆపరేషన్ సిందూర్తో భారత బ్రహ్మోస్ మిస్సైల్స్ పవర్ ప్రపంచ దేశాలకు తెలిసొచ్చింది. వీటిని సొంతం చేసుకునేందుకు పోటీ పెరుగుతోంది. తాజాగా వియత్నాం డీల్పై సంతకం చేయగా ఇండోనేషియాతో ఒప్ప...

Continue reading

ట్రిపుల్ ఐటీల్లో ప్రవేశాలు.. అప్లికేషన్లకు గడువు పొడిగింపు

AP: రాష్ట్రంలోని IIITల్లో ప్రవేశాలకు అప్లై చేసుకునే గడువును ఇవాల్టి నుంచి రేపటికి పొడిగించారు. నూజివీడు, ఇడుపులపాయ, శ్రీకాకుళం, ఒంగోలు క్యాంపస్లలో కలిపి మొత్తం 4,400 సీట్లు ఉన్నా...

Continue reading

రేపటి నుంచి 3వ విడత ‘దోస్త్’ రిజిస్ట్రేషన్లు

రిజిస్ట్రేషన్లు, వెన్ఆప్షన్ల నమోదు రేపటి (ఆదివారం) 'డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ' (దోస్త్) 3వ విడత నుంచి ప్రారంభమవుతుంది. జూన్ 16వరకు వెన్ఆప్షన్లు నమోదు చేయవచ్చని, 20న స...

Continue reading

కేంద్ర క్యాబినెట్లో నితీశ్ సహా మరో ఇద్దరు సీఎంలకు చోటు!

PM మోదీ క్యాబినెట్లో భారీ మార్పులు చేయనున్నట్లు తెలుస్తోంది. బిహార్ మాజీ CM, RS సభ్యుడు నితీశ్ను మంత్రివర్గంలోకి తీసుకుంటారని ప్రచారం జరుగుతోంది. అలాగే ప్రస్తుతం CMలుగా ఉన్న మరో ...

Continue reading

ఆపరేషన్ సిందూర్ 2.0’కు అంతా సిద్ధం: ఆర్మీ చీఫ్

త్రివిధ దళాలు ఆపరేషన్ సిందూర్ 2.0 కోసం సిద్ధంగా ఉన్నాయని ఆర్మీ చీఫ్ ద్వివేది వెల్లడించారు. నేషనల్ డిఫెన్స్ అకాడమీ(NDA) పాసింగ్ ఔట్ పరేడ్లో యుద్ధ సన్నద్ధతపై మాట్లాడారు. మానవ రహి...

Continue reading