అలనాటి అందాల తార సౌందర్య హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన విషయం తెలిసిందే. ఇన్నేళ్ల తర్వాత ఆమెను హత్య చేశారంటూ ఖమ్మం జిల్లాకు చెందిన ఓ వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. 'శంషాబాద...
AP: చిత్తూరులో దొంగల బీభత్సంపై ఇప్పుడిప్పుడే క్లారిటీ వస్తోంది. పుష్ప కిడ్స్ వరల్డ్ యజమాని చంద్రశేఖర్ ఇంట్లో దోపిడీకి మరో వ్యాపారి పన్నాగం పన్నినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా...
AP: వైసీపీ మద్దతుదారు పోసాని కృష్ణమురళి విడుదలకు బ్రేక్ పడినట్లు తెలుస్తోంది. ఆయన కోసం గుంటూరు సీఐడీ పోలీసులు కర్నూలు జిల్లా జైలు వద్దకు వెళ్లి పీటీ వారెంట్ వేశారు. దీంతో ఆయన్న...
బంగ్లా అల్లర్ల అనంతరం భారత్లో తల దాచుకుంటున్న మాజీ PM షేక్ హసీనాకు మరో షాక్ తలిగింది. ఆమె ఆస్తులు, బ్యాంక్ అకౌంట్ల జప్తుకు ఢాకా కోర్టు అనుమతి ఇచ్చింది. దీంతో హసీనా అధికారిక నివ...
AP: పిల్లలను తల్లిదండ్రులు కంట్రోల్ చేయట్లేదని స్కూల్ హెడ్మాస్టర్ గుంజీలు తీసిన ఘటన విజయనగరం జిల్లాలో జరిగింది. పిల్లలు చదువులో వెనుకబడ్డారని ఆవేదన వ్యక్తం చేసిన బొబ్బిలి మం. ప...
TNలో 2.5 లక్షల ఆలివ్ తాబేళ్ల గుడ్లు!
తమిళనాడులోని కొన్ని బీచ్లకు ఆలివ్ తాబేళ్లు వచ్చి గుడ్లు పెట్టి వెళ్లిపోయాయి. అవి ఇసుకలో పెట్టిన గుడ్లను సేకరించేందుకు దాదాపు 150 మంది ప్రత్య...
'నా భర్త తాగి వచ్చి కొడుతున్నాడు సార్' అంటూ పోలీసులకు ఫిర్యాదులు రావడం సాధారణం. కానీ ఒడిశాలోని కొరాపుట్ (D) పోలీసులకు ఇందుకు భిన్నమైన కంప్లెంట్లు వస్తున్నాయి. అక్కడి కొండగూడ గ్...
ఇరాన్లోని ఫేమస్ బీచ్ రక్తపు రంగులోకి మారిపోయింది. ఖనిజాలు సమృద్ధిగా ఉన్న తీరప్రాంతంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో హోర్ముజ్ ద్వీపంలోని సిల్వర్ & రెడ్ బీచ్ ఎరుపు రంగులోక...
AP: చెరువు ఆక్రమణపై ఫిర్యాదు చేసినందుకు ఓ వ్యక్తి మహిళపై తీవ్రంగా దాడి చేశాడు. కాకినాడ (D) అండ్రంగిలో చెరువును ఆక్రమిస్తున్నారని స్థానిక జనసేన కార్యకర్త అమర్ కాకినాడ కలెక్టర్కు సోమ...
. పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమలలో గంటసేపటి నుంచి భారీ వర్షం పడుతుండటంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొన్ని రోజులుగా తీవ్ర ఉష్ణోగ్రతలతో ఎండలు దడపుట్టిస్తుండగా, ఒక్కసారిగ...