AP: మంత్రి రాంప్రసాద్ రెడ్డి సతీమణి ఓ పోలీస్ ఆఫీసర్పై ఆగ్రహం వ్యక్తం చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 'తెల్లవారిందా? ప్రభుత్వమే కదా జీతం చెల్లిస్తోంది. YCP వాళ్లేమైనా ఇస...
AP: ఎన్నికల ఫలితాల రోజు తాను టీవీ చూడలేదని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చెప్పారు. 'కూటమి అఖండ మెజారిటీతో గెలుస్తుందని నాకు తెలుసు. నేను ఒక్కడినే కూర్చొని పుస్తకాలు చదువుకున్నా. టెన్ష...
భారతీయ న్యాయ సంహితలోనూ పోలీస్ రిమాండ్ 15 రోజులే ఉంటుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. 'పాత చట్టాల్లో తొలి 15రోజుల్లోనే రిమాండ్ విధించే అవకాశం ఉంది. కానీ అప్పుడు నిందిత...
భారతీయ న్యాయ సంహితలోనూ పోలీస్ రిమాండ్ 15 రోజులే ఉంటుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. 'పాత చట్టాల్లో తొలి 15రోజుల్లోనే రిమాండ్ విధించే అవకాశం ఉంది. కానీ అప్పుడు నిందిత...
AP: రాష్ట్రవ్యాప్తంగా సాయంత్రం 5 గంటల వరకు 89% పెన్షన్ల పంపిణీ పూర్తయిందని ప్రభుత్వం వెల్లడించింది. ఇప్పటివరకు 58 లక్షల మందికి పెన్షన్ ఇచ్చామని పేర్కొంది. అత్యధికంగా శ్రీకాకుళం, వి...
AP: సమాజానికి ఏదోకటి చేయాలనే ఉద్దేశంతోనే తాను రాజకీయాల్లోకి వచ్చానని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. 'నేను కేవలం ఎమ్మెల్యేనే కాదు. NDAకు అండగా నిలబడ్డ వ్యక్తిని. నాకు భయం తెలియ...
AP: పల్నాడు జిల్లా మాచర్లలో పెన్షన్ల పంపిణీలో సచివాలయ ఉద్యోగులు చేతివాటం ప్రదర్శించారు. ఎరుకల కాలనీలో లబ్ధిదారులకు రూ.7,000కు బదులు రూ.6,500 ఇచ్చారు. ఉద్యోగుల తీరుపై ఆగ్రహం వ్యక్తం...
రాహుల్ గాంధీ 'హిందూ' వ్యాఖ్యలపై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఫైర్ అయ్యారు. 'లోక్సభలో ప్రతిపక్ష నేత అయ్యాక రాహుల్ మెచ్యూర్గా మాట్లాడతారని అనుకున్నాం. కానీ ఆయన వ్యాఖ్యలు అలా లేవు. పూర్త...
AP: టీ20 వరల్డ్ కప్ విజేతగా నిలిచిన టీమ్ ఇండియాకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అభినందనలు తెలిపారు. రోహిత్ సేన సాధించిన విజయం చరిత్రలో నిలిచిపోతుందన్నారు. భవిష్యత్తు తరాలకు ఈ గెలుపు...
AP: పదో తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల షార్ట్ మెమోలను bse.ap.gov.in వెబ్సైట్లో అందుబాటులో ఉంచినట్లు పరీక్షల విభాగం సంచాలకుడు దేవానందరెడ్డి తెలిపారు. గతంలో ఇచ్చిన షార్ట్ మెమో...