AP: పెంచిన పెన్షన్ రూ.7 వేలు ఒకేసారి రావడంతో రాష్ట్రవ్యాప్తంగా అవ్వాతాతలు సంబరాలు చేసుకుంటున్నారు. గుంటూరు జిల్లాలో ఓ వ్యక్తి 'జై బోలో జై బోలో.. చంద్రబాబుకు జై బోలో.. జై చంద్రన్న' ...
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ 'హిందూ' వ్యాఖ్యలపై బీజేపీ తీవ్రంగా మండిపడుతోంది. ఇప్పటికే ఆ పార్టీ నేతలు రాహుల్ కామెంట్స్ను ఖండిస్తూ 'హిందూ' సమాజానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్...
పార్లమెంట్లో తన గొంతును అణచివేసేందుకు చూసిన BJP భారీ మూల్యం చెల్లించుకుందని TMC MP మహువా మొయిత్రా అన్నారు. డబ్బులు తీసుకుని పార్లమెంట్లో ప్రశ్నలు అడుగుతున్నారన్న ఆరోపణలతో గత లోక్సభ...
రాహుల్ గాంధీ 'హిందూ' వ్యాఖ్యలపై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఫైర్ అయ్యారు. 'లోక్సభలో ప్రతిపక్ష నేత అయ్యాక రాహుల్ మెచ్యూర్గా మాట్లాడతారని అనుకున్నాం. కానీ ఆయన వ్యాఖ్యలు అలా లేవు. పూర్త...
గత పదేళ్లుగా మైనారిటీలకు తీవ్ర అన్యాయం జరుగుతోందని విపక్ష నేత రాహుల్ గాంధీ అన్నారు. 'బీజేపీ ముస్లింలపై హింసకు పాల్పడుతోంది. క్రిస్టియన్లు, సిక్కులపై ద్వేషం చూపిస్తోంది. ప్రతి ఒక్క ...
AP: జులై 4 నుంచి 16 వరకు టెట్ దరఖాస్తులు స్వీకరిస్తామని విద్యాశాఖ అధికారులు తెలిపారు. జులై 25న హాల్ టికెట్లు విడుదల చేస్తామని, ఆగస్టు 5 నుంచి 20 వరకు పరీక్షలు నిర్వహిస్తామని వెల్లడ...
పార్లమెంట్లో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ చేసిన 'హిందూ' వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా బీజేపీ శ్రేణులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. యూపీలోని ప్రయాగ్రాజ్లో ఆందోళనకారులు రాహుల్ గాంధీ దిష్ట...
APకి ప్రత్యేక హోదా కోసం గత పదేళ్ల నుంచి డిమాండ్ చేస్తూనే ఉన్నామని అరకు ఎంపీ తనూజా రాణి లోక్ సభలో చెప్పారు. 'ఎన్డీయే అధికారంలో ఉండేందుకు టీడీపీ మద్దతు అవసరం. ప్రత్యేక హోదా ఇచ్చేందుక...
AP: లద్దాక్ ప్రమాదంలో మరణించిన తెలుగు జవాన్లు సుభాన్ ఖాన్, నాగరాజు, కృష్ణారెడ్డి మృతదేహాలు విజయవాడ చేరుకున్నాయి. గ్వాలియర్ నుంచి ఎయిర్ ఫోర్స్ విమానంలో వారి భౌతికకాయాలను తీసుకురాగా,...