: టీ20 వరల్డ్ కప్ విజేతగా టీమ్ ఇండియా నిలిచిన వేళ హైదరాబాద్లో సంబరాలు మిన్నంటాయి. ట్యాంక్బండ్, సచివాలయం వద్దకు క్రికెట్ అభిమానులు పెద్ద ఎత్తున చేరుకున్నారు. బాణసంచా పేలుస్తూ ఘనంగా ...
టీ20 WC సాధించిన వేళ బ్రిడ్జిటౌన్ స్టేడియం ఎన్నో మధురస్మృతులకు నెలవైంది. మ్యాచ్ అనంతరం ఆటగాళ్లు భావోద్వేగానికి లోనయ్యారు. హార్దిక్ మాట్లాడుతుండగా రోహిత్ శర్మ వచ్చి ముద్దిచ్చారు. దీ...
AP: అంతర్జాతీయ నిపుణుల బృందం నేడు పోలవరం ప్రాజెక్టు పరిశీలనకు రానుంది. అమెరికా, కెనడా నుంచి నలుగురు నిపుణులు 4 రోజుల పాటు ప్రాజెక్టును పరిశీలించనున్నారు. ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్లు...
7396607448, 8367216216
ఆర్మీ అగ్నివీర్, SSC-GD అభ్యర్థులకు ఉచిత గ్రౌండ్
ಶಿಕ್ಷಣ
లక్ష్యం డిఫెన్స్ అకాడమీ కరీంనగర్ లో ఆర్మీ అగ్నివీర్, SSC-GD Exam పాసైన అభ్యర్థులకు ఉచిత గ్రౌ...
KGF' హీరోయిన్ శ్రీనిధి శెట్టి టాలీవుడ్లో మరో అవకాశం దక్కించుకున్నట్లు సమాచారం. కిశోర్ అనే కొత్త దర్శకుడితో రానా హీరోగా చేయబోయే సినిమాలో ఆమె నటించనున్నారట. దీనిపై అధికారిక ప్రకటన రా...
వర్షాకాలం ప్రారంభంలో మాత్రమే లభించే బోడకాకరకాయ ధర ఆకాశాన్నంటుతోంది. మంచిర్యాల జిల్లా కేంద్రంలో బోడకాకరకాయ కిలో రూ.600 అమ్ముతున్నారు. మార్కెట్లో ఆ ధర చూసిన కొనుగోలుదారులు అవాక్కయ్యా...
AP: పెన్షన్ల పంపిణీకి సంబంధించి గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులకు సీఎస్ నీరభ్ కీలక ఆదేశాలు జారీ చేశారు. జులై 1న ఇంటింటికీ వెళ్లి పెన్షన్ ఇవ్వాలన్నారు. అవసరమైతే రెండో రోజూ కొనసాగిం...
నీట్ పేపర్ లీక్ కేసులో రాజస్థాన్కు చెందిన 10 మంది విద్యార్థులను సీబీఐ అరెస్ట్ చేసింది. ఈ విద్యార్థులు వారికి బదులు డమ్మీ అభ్యర్థులతో పరీక్షలు రాయించారన్న ఆరోపణలతో అదుపులోకి తీసుకుం...
TG: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కొండగట్టుకు బయల్దేరారు. హైదరాబాద్ నుంచి కారులో ఆయన ప్రయాణం ప్రారంభమైంది. అక్కడికి చేరుకోవడానికి 3-4 గంటల సమయ పట్టనుంది. కొండగట్టులో పవన్ ప్రత్యేక...