భారత్ గెలవాలని పూజలు

టీ20 వరల్డ్కప్ ఫైనల్లో భారత్ గెలవాలని యూపీలోని పలు ప్రాంతాల్లో క్రికెట్ ఫ్యాన్స్ పూజలు నిర్వహించారు. టీన్ఇండియా క్రికెటర్ల పోస్టర్లు పట్టుకుని ఆలయాలను సందర్శించారు. యాగాలు, భజనలు చ...

Continue reading

సామూహిక వివాహాలు జరిపించనున్న అంబానీ ఫ్యామిలీ

ముకేశ్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ-రాధికా మర్చంట్ ప్రీవెడ్డింగ్ వేడుకలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా సామూహిక వివాహాలు జరిపించాలని అంబానీ ఫ్యామిలీ నిర్ణయించింది. జులై 2న మహారాష్ట...

Continue reading

*ఆదోని ఎమ్మెల్యే పార్థసారధి వాల్మీకి గారు ప్రజలకు*

ప్రతిరోజు సాయంత్రం 6 గంటల నుండి 8 గంటల వరకు స్థానిక ఆదోని ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ నందు అందుబాటులో ఉంటారు కావున ప్రజలు గమనించగలరు

Continue reading

T20WC: రోహిత్ శర్మ ఎమోషనల్!

టీమ్ ఇండియా టీ20 వరల్డ్ కప్ ఫైనల్ చేరిన ఆనందంలో కెప్టెన్ రోహిత్ శర్మ ఎమోషనల్ అయ్యారు. డగౌట్లో కూర్చున్న అతడిని కోహ్లితో పాటు ఇతర సహచర ఆటగాళ్లు భుజంపై తట్టి ఉత్సాహపరిచేందుకు ప్రయత్న...

Continue reading

సర్’ అన్నందుకు విమానం నుంచి దించేశారు!

USలోని టెక్సాస్కు చెందిన లాంగోరియా తన కుటుంబీకులతో కలిసి ఆస్టిన్ వెళ్లే విమానం ఎక్కారు. అయితే, ఎక్కే సమయంలో బోర్డింగ్ పాస్ ఇచ్చిన వ్యక్తిని పురుషుడిగా భావించి థాంక్యూ సర్ అని సంబోధ...

Continue reading

UN గాజా ఆకలి సూచీ తప్పు: ఇజ్రాయెల్

ఐక్యరాజ్యసమితి విడుదల చేసిన గాజా ఆకలి సూచీ ప్రపంచాన్ని తప్పుదోవ పట్టించేదిగా ఉందంటూ ఇజ్రాయెల్ మండిపడింది. అత్యవసరంగా గాజాను ఆదుకోకపోతే అక్కడ కరవు తాండవిస్తుందని ఆ సూచీలో యూఎన్ హెచ్...

Continue reading

ఢిల్లీ ఎయిర్పోర్టు ఘటనలో ఒకరు మృతి

వర్ష బీభత్సానికి ఢిల్లీ ఎయిర్పోర్టు టెర్మినల్-1 పైకప్పు కూలిన ఘటనలో ఒకరు మృతి చెందగా ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. దీనిపై కేంద్ర పౌరవిమానయాన శాఖా మంత్రి రామ్మోహన్ నాయుడు స్పందించారు...

Continue reading

ఫైనల్కు భారత్.. అభిమానుల సంబరాలు

టీమ్ ఇండియా టీ20 వరల్డ్ కప్ ఫైనల్కు చేరుకోవడంతో అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. దేశవ్యాప్తంగా అభిమానులు బాణసంచా కాల్చి సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఫైనల్లో కూడా ఇలాగే ఆడి కప్పు ...

Continue reading

డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యం: చిరంజీవి

TG: డ్రగ్స్ రహిత సమాజమే మన లక్ష్యమని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. ఇందుకోసం తెలంగాణ ప్రభుత్వానికి యువత సహకరించాలని ఆయన కోరారు. 'డ్రగ్స్ యువత జీవితాలు నాశనం చేసుకుంటున్నారు. బాధితులన...

Continue reading

తిరుమలలో విజిలెన్స్ అధికారుల విచారణ

AP: తిరుమలలో YCP హయాంలో జరిగిన పనులపై ప్రభుత్వం విజిలెన్స్ విచారణకు ఆదేశించింది. ఆర్జిత సేవ, వీఐపీ బ్రేక్ టికెట్ల కేటాయింపు, శ్రీవాణి సేవా టికెట్ల ద్వారా వచ్చిన నిధుల వినియోగం, టెం...

Continue reading