1932 : భారత క్రికెట్ జట్టు మొట్టమొదటి ఆధికారిక టెస్టును లార్డ్స్ ఆడిన రోజు
1945 : సినీ నటి శారద
జననం
1975 : ఇండియాలో ఎమర్జెన్సీ ప్రకటించిన రోజు
2009 : సంగీత కళాకారుడు మ...
అమెరికాలోని బాల్టిమోర్ వంతెన కూలిపోవడానికి కారణమైన డాలి సరకు రవాణా నౌక అక్కడి నుంచి బయల్దేరింది. 16 నుంచి 18 గంటల ప్రయాణం అనంతరం ఆ నౌక వర్జీనియాలోని నార్ఫోలక్కు చేరుకోనుంది. కాగా మ...
AP: పులివెందుల పర్యటన ముగించుకుని మాజీ సీఎం వైఎస్ జగన్ బెంగళూరు వెళ్లారు. తన భార్య భారతి కూడా ఆయన వెంట ఉన్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. కాగా జగన్క...
వర్షం కురిసినప్పుడు అయోధ్య రామమందిరం పైకప్పు నుంచి గర్భ గుడిలోకి నీరు లీక్ అవుతోందని ఆలయ ప్రధాన పూజారి సత్యేంద్ర దాస్ తెలిపారు. నీటి లీకేజీ కారణంగా భక్తులు పూజలు చేయడం కష్టంగా మారు...
AP: రెండ్రోజుల పర్యటనలో భాగంగా సీఎం చంద్రబాబు ఇవాళ తన సొంత నియోజకవర్గం కుప్పం పర్యటనకు వెళ్లనున్నారు. సీఎం అయ్యాక తొలిసారిగా వస్తుండటంతో నియోజకవర్గ ప్రజలు ఆయనకు ఘనస్వాగతం పలికేందుక...
AP: టెట్ ఫలితాలను ఇవాళ అధికారులు విడుదల చేయనున్నారు. ఫలితాలతో పాటు తుది కీని కూడా రిలీజ్ చేయాలని నిర్ణయించారు. కాగా ఫిబ్రవరి 27 నుంచి మార్చి 9 వరకు పరీక్షలు జరిగాయి. ఈ పరీక్షలకు 2....
AP: మెగా DSCతో పాటు TET నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఫిబ్రవరి-మార్చిలో నిర్వహించిన TETలో పాస్ కాని వారు, తాజాగా B.ED, D.ED పూర్తి చేసిన వారికోసం ఈ నిర్ణయం తీసుకుంది. జులై...
మంచిర్యాల పట్టణంలోని బెల్లంపల్లి చౌరస్తాలో సోమవారం మద్యం మత్తులో ఒక వ్యక్తి హంగామా చేశాడు. ఫుల్గా తాగి రోడ్డుపై పడుకొని తాను చనిపోతానని పైన వాహనాలు ఎక్కించండని ఇబ్బందులకు గురి చేశా...
శ్వాస, ఆహారం తీసుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొన్న 90ఏళ్ల వృద్ధుడికి ఢిల్లీ వైద్యులు అరుదైన శస్త్రచికిత్సను చేశారు. హియాటస్ హెర్నియానే ఆ వృద్ధుడి అస్వస్థతకు కారణమట. జీర్ణాశయంలోని పైభాగం...
మెగాస్టార్ చిరంజీవి తదుపరి చిత్రంపై ఓ క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మాస్ డైరెక్టర్ హరీశ్ శంకర్ దర్శకత్వంలో నటించేందుకు మెగాస్టార్ ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. అంతేకా...