జమ్మూ కశ్మీర్ లో భారీ వర్షాల కారణంగా పలు మార్గాల్లో అమర్నాథ్ యాత్రను నిలిపివేసినట్లు అధికారులు ప్రకటించారు. ఉదయం నుంచి ఏకధాటిగా వానలు పడుతుండటంతో పహల్గామ్, బల్తాల్ మార్గాల్లో య...
దేశవ్యాప్తంగా సంచలనం రేపిన మేఘాలయా హనీమూన్ మర్డర్ కేసుపై సినిమా తెరకెక్కుతోంది. S.P నింబావత్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి 'హనీమూన్ ఇన్ షిల్లాంగ్' అనే టైటిల్ను ఖరారు చేశారు...
పాక్పై చేపట్టిన 'ఆపరేషన్ సిందూర్'ను పాఠ్యాంశంగా చేర్చేందుకు NCERT (నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యు కేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్) కసరత్తు చేస్తోంది. మూడో తరగతి నుంచి ఇంటర్ వరకు ఈ సి...
AP: రాష్ట్రంలో చట్ట సభలకు సంబంధించిన పలు కమిటీలను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వన్యప్రాణులు/పర్యావరణ పరిరక్షణ కమిటీ-అయ్యన్న పాత్రుడు, BC కమిటీ-బీద రవిచంద్ర...
ఉత్తరప్రదేశ్లో జరుగుతోన్న కన్వర్ యాత్రలో టోక్యోకు చెందిన వ్యాపార దిగ్గజం హోషి తకాయుకి పాల్గొని అందరినీ ఆశ్చర్యపరిచారు. ఆధ్యాత్మిక అనుభూతి పొందిన తర్వాత ఆయన తన వ్యాపార సామ్రాజ్య...
AP: కొత్త రేషన్ కార్డులకు ప్రభుత్వం గ్రామ/వార్డు సచివాలయాల్లో దరఖాస్తులు స్వీకరిస్తోంది. దరఖాస్తుకు అధికారులు ఆమోదం తెలిపారా? ఏమైనా అభ్యంతరాలున్నాయా? అనేది ప్రజలు తెలుసుకునేలా ...
ఆపరేషన్ కగార్లో భాగంగా ఛత్తీస్ గఢ్ లోని బీజాపూర్ జిల్లాలో భారీ ఎన్కౌంటర్ జరిగింది. పోలీసులు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో నలుగురు మావోలు మృతిచెందినట్లు ప్రాథమిక సమ...
TG: అసంపూర్తిగా ఉన్న డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణానికి రూ.5లక్షలు సాయం చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. అర్హత కలిగిన లబ్ధిదారులకు ఆగస్టు 15లోగా ఇళ్లు కేటా...
భారత సైన్యంలో ఒక కొత్త దళం ఏర్పాటైందని ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది వెల్లడించారు. "ప్రస్తుత సవాళ్లు, భవిష్యత్ ముప్పులను సైతం ఎదుర్కొనేలా ఆల్ ఆర్మ్స్ బ్రిగేడ్ను తయారు చేశాం...
TG: HYD వనస్థలిపురంలో తీవ్ర విషాదం నెలకొంది. ఫ్రిజ్లో నిల్వ చేసిన మటన్ తిని ఒకే కుటుంబానికి చెందిన 8మంది అస్వస్థతకు గురయ్యారు. వారిలో ఆర్టీసీ కండక్టర్ శ్రీనివాస్ చికిత్స పొందుత...