కొందరి బద్ధకం మరికొందరికి ఉపాధిగా మారుతుందంటే ఇదేనేమో. మహారాష్ట్రలో 'డాగ్ వాకర్స్' ఉద్యోగాలు పుట్టుకొచ్చాయి. పెంపుడు కుక్కలను వాకింగకు తీసుకెళ్లడమే వీరి పని. ఇలా ఓ వ్యక్తి నెలక...
దేశంలో సంచలనం సృష్టించిన మేఘాలయా హనీమూన్ మర్డర్ కేసుపై త్వరలో క్రైమ్ థ్రిల్లర్ మూవీ తెరకెక్కనున్నట్లు తెలుస్తోంది. బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్ ఈ సినిమాను నిర్మిస్తారని వార్తల...
బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలోని స్కూల్ బిల్డింగ్పై ట్రైనింగ్ ఎయిర్క్రాఫ్ట్ కూలిన ఘటనలో ఇప్పటివరకు 19 మంది మరణించారు. మృతుల్లో 16 మంది స్టూడెంట్స్, ఇద్దరు టీచర్లు, ఒక పైలట్ ఉన్నారు....
తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్. అక్టోబర్ నెలకు సంబంధించి కళ్యాణం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవ టికెట్లు జులై 22వ తేదీ ఉదయం 10 గంటలకు విడుదలవుతాయని TTD త...
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు తొలిరోజే గందరగోళంగా మారాయి. ఆపరేషన్ సిందూర్ నిలిపివేత, ట్రంప్ వ్యాఖ్యలపై కేంద్రం వివరణ ఇవ్వాలంటూ ప్రతిపక్షాలు ఉదయం నుంచి ఆందోళన చేస్తున్నాయి. దీంత...
ముంబై-కొచ్చి ఎయిరిండియా విమానానికి పెను ప్రమాదం తప్పింది. ముంబైలోని విమానాశ్రయంలో రన్వోపై ల్యాండ్ అవుతున్న సమయంలో రన్వే నుంచి ట్యాక్సీవే మీదకు దూసుకెళ్లింది. మూడు టైర్లు పేలిపో...
తమిళనాడు ధర్మపురి జిల్లాలో సాంబారులో విషం కలిపి భర్తను హతమార్చిందో ఇల్లాలు. డ్రైవరైన రసూల్(35) వాంతులు చేసుకుని స్పృహ కోల్పోయాడు. కుటుంబీకులు ఆస్పత్రికి తరలించగా అక్కడ చనిపోయాడ...
నేటి నుంచి పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాల్లో 8 కొత్త బిల్లులతో కలుపుకొని 17 బిల్లులను ప్రవేశపెట్టాలని కేంద్రం యోచిస్తోంది. అటు ఆపరేషన్ సిందూర్, బ...
దాయాది దేశం పాకిస్థాన్లో వర్షాలు భారీగా ప్రాణ నష్టాన్ని మిగిల్చాయి. వర్షాకాలం ప్రారంభమైన తర్వాత నుంచి ఇప్పటివరకు ఆయా ఘటనల్లో 200 మందికి పైగా మరణించినట్లు అధికారులు తెలిపారు. వీ...
కేరళ మాజీ సీఎం వీఎస్ అచ్యుతానందన్ మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన తన జీవితాన్ని ప్రజాసేవకు, కేరళ అభివృద్ధికి అంకితం చేశారని కొనియాడారు. ముఖ...