ఆదివారం గాజావ్యాప్తంగా జరిగిన దాడుల్లో 73 మంది ప్రాణాలు కోల్పోగా, 150 మందికి గాయాలైనట్లు పాలస్తీనా ఆరోగ్యశాఖ అధికారులు వెల్లడించారు. గాయాలైన వారిలో చాలామంది ఆరోగ్యం విషమంగా ఉంద...
టీమ్ ఇండియా ఆల్ రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి గాయపడినట్లు క్రీడా వర్గాలు తెలిపాయి. జిమ్ చేస్తుండగా ఆయన మోకాలికి గాయమైందని, లిగమెంట్ దెబ్బతిన్నట్లు స్కానింగ్లో వెల్లడైనట్లు ESPN c...
HPలో ఇద్దరు అన్నదమ్ములు ఒకే అమ్మాయిని పెళ్లాడటం చర్చనీయాంశమైంది. హట్టి కమ్యూనిటీలోని 'జోడీదారా' అనే విధానం అక్కడ చట్టబద్ధమే. ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది అన్నదమ్ములు ఒకే భార్య...
భార్యల చేతిలో భర్తలు మరణిస్తున్న ఘటనలు ఆగడం లేదు. ఢిల్లీకి చెందిన కరణ్వ్(36)ను భార్య సుస్మిత ప్రియుడితో కలిసి కిరాతకంగా హతమార్చింది. కరణ్కు వరుసకు సోదరుడయ్యే రాహులక్కు దగ్గరైన ...
నటుడు ఫిష్ వెంకట్ రెండ్రోజుల క్రితం అనారోగ్య సమస్యలతో కన్నుమూసిన విషయం తెలిసిందే. అయితే 100కు పైగా సినిమాల్లో తన నటనతో మెప్పించిన ఆయన ఒక్కో సినిమాకు రూ.30వేల వరకు రెమ్యూనరేషన్ ...
TG: బోనాలు పర్వదినాన్ని పురస్కరించుకొని రాష్ట్రంలోని విద్యా సంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలకు రేపు సెలవు ఉండనుంది. ఇవాళ ఆదివారం కావడంతో వరుసగా రెండు రోజుల సెలవులు కలిసిరానున్నాయి....
వైరల్గా మారిన వీడియో.
చిత్తూరు జిల్లాలో పలమనేరు వి.కోట మండలం గోనుమాకనపల్లిలో వింత సంఘటన వింత ఘటన,లేగదూడకు పాలిస్తున్న శునకం అది గమనించిన ప్రజలు వీడియో తీసి
సోషల్ మీడియాలో పె...
ఇటీవల కర్ణాటకలో ఓ భార్య సెల్ఫీ తీసుకుంటూ భర్తను నదిలోకి తోసేసినట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా ఆ కేసులో ట్విస్ట్ చోటు చేసుకుంది. ఆ యువతికి 16 ఏళ్లు కూడా నిండకముందే తా...
బనకచర్లపై కేంద్రం భేటీ వెనక వ్యూహం ఉందని తెలంగాణ ఇరిగేషన్ నిపుణులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రతిపాదిత ఇచ్చంపల్లి-కావేరి ఇంటర్ స్టేట్ ప్రాజెక్టును బనకచర్ల రూపంలో ముందుకు త...