భర్తతో విడాకులు తీసుకోబోతున్నట్లు వచ్చిన వార్తలపై హీరోయిన్ నయనతార స్పందించారు. 'మా గురించి సిల్లీ న్యూస్ వచ్చినప్పుడు మా రియాక్షన్ ఇదే' అని భర్త విఘ్నేశ్తో తీసుకున్న ఫొటోను ఇన్...
AP: సీఎం చంద్రబాబు ఇవాళ సత్యసాయి జిల్లాలోని ఓ స్కూలుకు వెళ్లి విద్యార్థులకు పాఠాలు బోధించారు. అయితే, ఇలా ఓ రాష్ట్ర ముఖ్యమంత్రి తరగతి గదిలోకి వెళ్లి పాఠం చెప్పడం చాలా అరుదు. ఒక ...
AP: మంత్రి లోకేశ్ విద్యా శాఖను అద్భుతంగా నిర్వహిస్తున్నారని సీఎం చంద్రబాబు ప్రశంసించారు. ఆయన ఏరికోరి ఆ శాఖను ఎంచుకున్నారని తెలిపారు. 'మన పిల్లల్ని తీర్చిదిద్ది జ్ఞానాన్ని ఇచ్చే...
ఓటర్ల జాబితా సవరణకు వ్యతిరేకంగా మహాకూటమి బిహార్ బంద్ను ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, బంద్ సందర్భంగా కొందరు RJD నాయకులు పట్టాలపై నిరసనకు దిగి, రైలును ఆపేందుకు విఫలయత్నం చేశ...
AP: విశాఖకు చెందిన మత్స్యకారుడు అప్పన్న చేపల కోసం వల వేయగా ఎంతో విలువైన 'టో ఫిష్' పరికరం చిక్కింది. అదేంటో అర్థంకాక మత్స్యశాఖ అధికారులకు ఆయన సమాచారమిచ్చారు. వాళ్లకూ తెలియక నేవీ...
AP: బ్యాటరీ సైకిల్ రూపొందించిన విజయనగరం ఇంటర్మీడియట్ విద్యార్థి రాజాపు సిద్ధూను Dy.CM పవన్ కళ్యాణ్ అభినందించారు. SM ద్వారా అతడి ఆవిష్కరణ గురించి తెలుసుకుని మంగళగిరిలోని క్యాంపు...
TG: రంగారెడ్డి జిల్లా మొయినాబాద్లో ఓ స్వీట్ షాప్లో కొన్న సమోసాలో బల్లి ప్రత్యక్షమైంది. తోల్కట్ట గేట్ సమీపంలోని షాప్లో చిన్నారులు రెండు సమోసాలు కొన్నారు. ఓ సమోసా తిన్న తర్వాత రె...
మోసపోయిన యువకులకు లోకేశ్ సాయం
AP: ఏజెంట్ల మాయమాటలు నమ్మి IT, డిజిటల్ జాబ్స్ కోసం థాయిలాండక్కు వెళ్లి పలువురు యువకులు దోపిడీకి గురవుతున్నారని మంత్రి లోకేశ్ తెలిపారు. వారిని సేఫ్ ...
ఢిల్లీకి చెందిన రాహుల్.. హరిద్వార్ నుంచి 121 లీటర్ల గంగాజలాన్ని కావడిలో మోసుకెళ్తూ రౌత్-ముజఫర్ నగర్ కావడి మార్గంలో కనిపించాడు. ఈ మార్గంలో శివ భక్తులు గంగా జలాన్ని తీసుకెళ్తుంటా...