త్రుటిలో తప్పించుకున్నారు

మహారాష్ట్రలో వందలాది మంది టూరిస్టులు త్రుటిలో ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. సముద్ర మట్టానికి 1,400 మీ. ఎత్తులో ఉన్న రాయగఢ్ కోటకు వెళ్లేందుకు ట్రెక్కింగ్ చేస్తుండగా ఆకస్మిక వరద ముంచె...

Continue reading

ఒక్కరోజే రెండు హత్యలు

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మానవత్వం మంటగలిపిన రెండు విషాద ఘటనలు సోమవారం చోటుచేసుకున్నాయి. కన్న కొడుకును తండ్రి హత్య చేసిన ఘటన బెల్లంపల్లి(M) ఆకనపల్లిలో చోటుచేసుకుంది. కన్న కొడుకు చే...

Continue reading

స్కూల్ నిర్మించిన ఆదివాసీలు.. ఎన్నేళ్లీ ప్రభుత్వాల నిర్లక్ష్యం?

AP: ఎన్ని ప్రభుత్వాలు మారినా ఆదివాసీ పిల్లల బతుకు మారట్లేదు. రోడ్లు, నీళ్లు లాంటి కనీస మౌలిక సదుపాయాలే కాదు స్కూళ్లూ ఉండట్లేదు. తాజాగా విశాఖ(D) ముంచింగిపుట్టు(M)లోని కిందుగూడలో విద...

Continue reading

ప్రజల ప్రయోజనాల కంటే TDP విస్తరణే చంద్రబాబు

లక్ష్యం: విజయశాంతి TG: ఏపీ CM చంద్రబాబుపై కాంగ్రెస్ నేత విజయశాంతి విమర్శలు గుప్పించారు. 'తెలుగు రాష్ట్రాల సమస్యల పరిష్కారం, ప్రజల ప్రయోజనాల దృష్ట్యా చంద్రబాబు HYDకు వచ్చినట్లు అ...

Continue reading

మీరు YSR వారసులు ఎలా అవుతారు? : షర్మిల

AP: మంగళగిరిలో జరిగిన YSR జయంతి వేడుకల్లో YCP అధినేత జగన్పై APCC చీఫ్ షర్మిల పరోక్షంగా విమర్శలు గుప్పించారు. 'మతాన్ని అడ్డంపెట్టుకుని రాజకీయాలు చేసే బీజేపీకి YSR బద్ధవ్యతిరేకి. ఆయన...

Continue reading

సీఎంల భేటీ మంచి ముందడుగు: వెంకయ్యనాయుడు

ఇద్దరు సీఎంల భేటీపై మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు హర్షం వ్యక్తం చేశారు. తెలుగు రాష్ట్రాల మధ్య అపరిష్కృతంగా ఉన్న అన్ని అంశాల పరిష్కారమే లక్ష్యంగా చంద్రబాబు, రేవంత్ రెడ్డి భేటీ కావ...

Continue reading

రాజ్ తరుణ్ను గుడిలో పెళ్లి చేసుకున్నా: లావణ్య

తన పేరెంట్స్కు ఇష్టం లేకపోయినా హీరో రాజ్ తరుణ్ ను పెళ్లి చేసుకున్నానని లావణ్య తెలిపారు. మీడియాతో మాట్లాడుతూ '11 ఏళ్లుగా రాజ్ తరుణ్ కలిసి ఉంటున్నా. గుడిలో పెళ్లి చేసుకున్నాం. గత 5 న...

Continue reading

క్రికెట్ జరుగుతున్న ఒకే ఒక ఓవర్ తో

జింబాబ్వేతో జరుగుతున్న 2వ టీ20లో యువ ఓపెనర్ అభిషేక్ శర్మ అదరగొడుతున్నారు. మయర్స్ వేసిన 11వ ఓవర్లో 4, 6, 4, 6, 4 వరుస బౌండరీలు బాదారు. మరో వైడ్ 2, 2 రావడంతో ఆ ఓవర్లో మొత్తం 28 రన్స్...

Continue reading

ఆసిఫాబాద్: 60,000 ఎకరాల్లో వరి సాగు.. 9 వేళ విత్తనాలు అవసరం

కొమరంభీం (ఆసిఫాబాద్) జిల్లాలో అధికారుల అంచనా ప్రకారం 60,000 ఎకరాల్లో వరి పంటను రైతులు సాగు చేస్తున్నారు. ఇప్పటికే వర్షాలు కురుస్తుండడంతో రైతులు వరి నారులు పోసుకోవడానికి సిద్ధమవుతున...

Continue reading

బోనాలు హైదరాబాద్లో

ఆషాఢమాస బోనాలు హైదరాబాద్లో అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. గోల్కొండ జగదాంబిక మహంకాళీ అమ్మవారికి భక్తులు పెద్దసంఖ్యలో బోనాలు సమర్పిస్తున్నారు. జోగినిలు ప్రత్యేకంగా అలంకరించిన బోనం కుం...

Continue reading