జగన్నాథ రథయాత్ర.. కిక్కిరిసిన పూరీ వీధులు

ఒడిశాలోని పూరీలో జగన్నాథుడి రథయాత్రకు సర్వం సిద్ధమైంది. ఈ వేడుకకు దేశం నలుమూలల నుంచి లక్షలాదిగా భక్తులు తరలివచ్చారు. దీంతో పూరీ వీధులన్నీ కిటకిటలాడాయి. మరోవైపు పూరీ రాజు గజపతి దివ్...

Continue reading

ఆదిలాబాద్లో గోరింటాకు సంబరాలు

ఆషాఢ మాసం ప్రారంభం కావడంతో జిల్లాలోని ఆలయాల్లో గోరింటాకు సంబరాలు మొదలయ్యాయి. ఆదిలాబాద్ పట్టణంలోని కన్యకా పరమేశ్వరి మందిరంలో ఆర్యవైశ్య వాసవీ మహిళా మండలి ఆధ్వర్యంలో మహిళలు తమ చేతులకు...

Continue reading

కాంగ్రెస్, బీఆర్ఎస్ను అభినందిస్తున్నా : CM చంద్రబాబు

: నాలెడ్జ్ ఎకానమీకి చిరునామాగా HYDను తయారుచేసిన ఘనత టీడీపీదని NTR భవన్లో AP CM చంద్రబాబు అన్నారు. 'నాలెడ్జ్ ఎకానమీని TDP ప్రారంభించింది. ఆ తర్వాత వచ్చిన అన్ని పార్టీలు దాన్ని కొనసా...

Continue reading

చనిపోయే ముందు SI చివరి మాటలు

చనిపోయే ముందు అశ్వారావుపేట SI శ్రీరాముల శ్రీను మాట్లాడిన వీడియో వైరల్ అవుతోంది. 'ఏపీకి చెందిన కానిస్టేబుల్స్ సన్యాసి నాయుడు, శేఖర్, సుభాని, శివ నాగరాజు (TG) సహా సీఐ జితేందర్ రెడ్డి...

Continue reading

హీరో రాజ్పారుణ్-లావణ్య ఇష్యూ.. పోలీసులకు హీరోయిన్ ఫిర్యాదు

TG: హీరో రాజతరుణ్-లావణ్య వ్యవహారంలోకి తన పేరును లాగడంపై హీరోయిన్ మాల్వీ మల్హోత్రా పోలీసులను ఆశ్రయించారు. 'లావణ్యను నేను ఎప్పుడూ కలవలేదు. నన్ను, నా పేరెంట్స్ని ఆమె బెదిరిస్తోంది. నా...

Continue reading

నిందితుడిని అప్పగించకపోతే ఆత్మహత్య చేసుకుంటా: బాలిక తండ్రి

AP: అనకాపల్లి జిల్లా కొప్పుగుండుపాలెంలో తొమ్మిదో తరగతి విద్యార్థినిని చంపిన నిందితుడు సురేశ్ను తమకు అప్పగించాలని తండ్రి రమణ డిమాండ్ చేశారు. 'మా పాపను తిరిగి తెచ్చి ఇవ్వలేరు కాబట్టి...

Continue reading

భారీ ర్యాలీగా ఎన్టీఆర్ భవన్కు సీఎం చంద్రబాబు

ఏపీ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత చంద్రబాబు తొలిసారి హైదరాబాద్లోని ఎన్టీఆర్ భవన్కు వెళ్లారు. జూబ్లీహిల్స్ లోని ఆయన నివాసం నుంచి భారీ ర్యాలీగా చేరుకున్నారు. కాసేపట్లో తెలంగాణ ట...

Continue reading

సారంగాపూర్: అడెల్లి పోచమ్మ ఆలయంలో భక్తుల సందడి

సారంగాపూర్ మండలంలోని సుప్రసిద్ధ అడెల్లి శ్రీ మహపోచమ్మ ఆలయం ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. కళాశాలలు, పాఠశాలకు సెలవులు రావడంతో జిల్లా నుంచే కాకుండా ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, ...

Continue reading

ఎన్కౌంటర్ లో ఇద్దరు జవాన్ల వీరమరణం

  జమ్మూకశ్మీర్లోని కుల్గాం జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు జవాన్లు వీరమరణం పొందారు. ఆరుగురు టెర్రరిస్టులను భద్రతాబలగాలు హతమార్చాయి. తొలుత మోదర్గామ్ ఉగ్రవాదులు ఉన్నార...

Continue reading

విద్యార్థులకు ALERT.. 12వ తేదీలోగా రిపోర్ట్ చేయాలని ఆదేశం

: దోస్త్ 3వ విడతలో 73,662 మంది విద్యార్థులు సీట్లు దక్కించుకున్నారు. వీరిలో 9,630 మంది సీట్లు మార్చుకుని మరో కాలేజీకి వెళ్లారు. మొత్తంగా 3 విడతల్లో 1,54,246 మంది ప్రవేశాలు పొందారు....

Continue reading