HIV కలకలం.. త్రిపురలో 47 మంది మృతి

త్రిపురలో ఇప్పటివరకు హెచ్ఐవీతో 47 మంది విద్యార్థులు మరణించారు. 828 మంది విద్యార్థులకు HIV పాజిటివ్గా గుర్తించినట్లు TCACS అధికారి తెలిపారు. ప్రతి రోజూ 5-7 కొత్త కేసులు నమోదవుతున్నా...

Continue reading

అనంత్-రాధికల పెళ్లి వేడుక.. హాట్టార్లో లైవ్

పారిశ్రామికవేత్త ముకేశ్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ- రాధిక మర్చంట్ల వివాహం ఈనెల 12న జరగనుంది. ఈ వేడుక లైవ్ స్ట్రీమింగ్ హక్కులను హాస్టార్ దక్కించుకుంది. జులై 12న 'శుభ్ వివాహ్'తో వే...

Continue reading

9న సికింద్రాబాద్ నుంచి మరో భారత్ గౌరవ్ రైలు

సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ నుంచి ఈ నెల 9న మరో భారత్ గౌరవ్ టూరిస్ట్ రైలు ప్రారంభం కానుంది. అయోధ్య, కాశీ, గయ, ప్రయాగరాజ్ తదితర పుణ్య క్షేత్రాలను కలిపేలా ఈ రైలు నడవనుంది. తెలుగు రాష్...

Continue reading

టీమిండియాకు రూ.125 కోట్ల చెక్కు అందజేత

భారత క్రికెట్ జట్టు సభ్యులకు బీసీసీఐ రూ.125 కోట్ల చెక్కును అందజేసింది. టీ20 WC గెలిచిన అనంతరం టీమ్ ఇండియాకు రూ.125 కోట్ల ప్రైజ్ మనీ ఇవ్వనున్నట్లు బోర్డ్ సెక్రటరీ జై షా ప్రకటించిన...

Continue reading

వైసీపీ మాజీ ఎమ్మెల్యేకు 14 రోజుల రిమాండ్

AP: కర్నూలు జిల్లా కోడుమూరు మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత జరదొడ్డి సుధాకర్కు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో ఆయనను పోలీసులు జిల్లా జైలుకు తరలించారు. తన ఇంట్లో పని చేసే బాలిక...

Continue reading

రోహిత్, నేను ఏడ్చేశాం: విరాట్

ప్రపంచకప్ గెలిచిన తర్వాత రోహిత్ శర్మ తీవ్ర భావోద్వేగానికి గురయ్యాడని విరాట్ కోహ్లి చెప్పారు. 'మేమిద్దరం గత 15 సంవత్సరాలుగా భారత్ తరఫున ఆడుతున్నాం. ప్రపంచకప్ గెలవాలనేది మా కల. వరల్డ...

Continue reading

అమరావతిపై శ్వేతపత్రం విడుదల

అమరావతిని నాశనం చేశారు.. పునర్నిర్మిస్తాం: CBN *కుదిరినప్పుడు సినిమాలు చేస్తా: పవన్ కళ్యాణ్ *AP: ఉచితంగా ఇసుక పంపిణీ: మంత్రి కొల్లు రవీంద్ర *AP: గ్రూప్-2 మెయిన్స్ వాయిదా ...

Continue reading

వాలంటీర్లు లేకున్నా పింఛన్లు పంపిణీ చేశాం: పవన్

AP: వాలంటీర్లు లేకపోతే పథకాలు రావంటూ వైసీపీ నేతలు ప్రచారం చేశారని పిఠాపురం సభలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. కానీ ఒక్క వాలంటీర్ సహాయం లేకుండా సచివాలయ సిబ్బందిని ఉపయోగించి దా...

Continue reading

అవన్నీ తప్పుడు ప్రచారాలే: టీటీడీ

AP: అన్న ప్రసాదాల తయారీకి సేంద్రియ బియ్యం వాడకాన్ని నిలిపేయాలని TTD భావిస్తున్నట్లు వచ్చిన వార్తల్ని దేవస్థానం ఖండించింది. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు వ్యాప్తి అవుతున్నాయని స్...

Continue reading

గ్రూప్-2 మెయిన్స్ వాయిదా

AP: ఈనెల 28న జరగాల్సిన గ్రూప్-2 మెయిన్స్ పరీక్షను పాలనాపరమైన కారణాలతో వాయిదా వేస్తున్నట్లు APPSC ప్రకటించింది. కొత్త తేదీని త్వరలో వెల్లడించనున్నట్లు తెలిపింది. ఫిబ్రవరి 25న ప్రిలి...

Continue reading