రుణమాఫీ కాలేదని రైతులు ఏం చేశారంటే..

TG: రుణమాఫీ కాని రైతుల నుంచి ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ఆదిలాబాద్ జిల్లా తలమడుగులో సుమారు 500 మంది అన్నదాతలు సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మకు శవయాత్ర నిర్వహించారు. డప్పు చప్పు...

Continue reading

జన్నారం: రుణమాఫీ కాలేదని రైతు ఆత్మహత్యాయత్నం

తనకు రుణమాఫీ కాలేదని జన్నారం మండలం కవ్వాల్ గ్రామానికి చెందిన లచ్చన్న అనే రైతు ఆత్మాహత్యా యత్నం చేశాడు. గ్రామపంచాయతీ ముందు పురుగు మందు డబ్బాతో సూసైడ్ అంటెస్ట్ చేశాడు. అది గ్రహించిన ...

Continue reading

ఇచ్చిన హామీని నెరవేర్చిన సీఎం చంద్రబాబు

అన్న క్యాంటీన్' ప్రారంభోత్సవంలో భాగంగా గుడివాడకు చెందిన ఓ డ్రైవర్ ఆటోను ఎలక్ట్రిక్ వాహనంగా మారుస్తామని ఇచ్చిన హామీని CM చంద్రబాబు నెరవేర్చారు. డీజిల్ నుంచి ఎలక్ట్రిక్ వాహనంగా మార్చ...

Continue reading

ట్రైనీ డాక్టర్పై హత్యాచారం ఘటనలో దోషిని

ట్రైనీ డాక్టర్పై హత్యాచారం ఘటనలో దోషిని ఉరి తీయాలంటూ బెంగాల్ సీఎం మమత ర్యాలీ చేయడంపై విమర్శలు వస్తున్నాయి. సీఎం స్థాయిలో ధర్నాకు దిగడం ఏంటనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఆ రాష్ట్రాని...

Continue reading

బస్సు నడిపిన ఎమ్మెల్యే బాలకృష్ణ

AP: శ్రీసత్యసాయి జిల్లా హిందూపురంలో కొత్త ఆర్టీసీ బస్సులను ఎమ్మెల్యే బాలకృష్ణ ప్రారంభించారు. ఈ సందర్భంగా బస్సును కొద్దిదూరం నడిపారు. ఆయన డ్రైవింగ్ చేయడంతో అభిమానులు, స్థానికులు 'జై...

Continue reading

అటల్ సేతుపై మహిళ ఆత్మహత్యాయత్నం.. కాపాడిన క్యాబ్ డ్రైవర్

ముంబైలోని అటల్ సేతుపై ఓ మహిళ ఆత్మహత్యకు యత్నించగా క్యాబ్ డ్రైవర్ రక్షించారు. నగరానికి చెందిన 56 ఏళ్ల మహిళ క్యాబ్ బుక్ చేసుకుని అటల్ సేతుపైకి చేరుకున్నారు. ఆమె అకస్మాత్తుగా బ్రిడ్జి...

Continue reading

బ్లడ్ బ్యాంక్ వద్ద జెండా ఆవిష్కరించిన మెగాస్టార్

జూబ్లీహిల్స్ బ్లడ్ బ్యాంక్ వద్ద నిర్వహించిన స్వాతంత్ర్య వేడుకల్లో మెగాస్టార్ చిరంజీవి, నిర్మాత అల్లు అరవింద్ హాజరయ్యారు. అక్కడ ఏర్పాటు చేసిన జెండాను చిరు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమ...

Continue reading

ట్రైనీ డాక్టర్ హత్యాచారం: ఆస్పత్రి వద్ద విధ్వంసం..

ట్రైనీ డాక్టర్ హత్యాచారం ఘటనపై నిరసనలు ఉద్రిక్తంగా మారాయి. ప్రజల ఆందోళనల నడుమ ఓ అల్లరి మూక RG కర్ ఆస్పత్రి వద్ద విధ్వంసం సృష్టించింది. బైకులు, కార్లు, ప్రజల ఆస్తులను నాశనం చేసింది....

Continue reading

అన్న క్యాంటీన్లు ప్రారంభించిన సీఎం

AP: కృష్ణా జిల్లా గుడివాడలో అన్న క్యాంటీన్ను సీఎం చంద్రబాబు దంపతులు ప్రారంభించారు. స్వయంగా పేదలకు అన్నం వడ్డించారు. అనంతరం అక్కడ వసతులను పరిశీలించి తాము కూడా ఆహారాన్ని రుచి చూశారు....

Continue reading

జాగిలంతో పవన్ క్యూట్ మూమెంట్స్

స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కాకినాడలో జరిగిన వేడుకల్లో పాల్గొన్నారు. జెండా ఆవిష్కరణకు వచ్చిన ఆయనకు పోలీసు జాగిలం పుష్పగుచ్ఛంతో స్వాగతం పలికింది....

Continue reading