బాలికపై హత్యాచారం కేసు.. ఓ వ్యక్తి లాకప్ డెత్

AP: నంద్యాల(D) ముచ్చుమర్రిలో బాలిక హత్యాచారం కేసులో షాకింగ్ పరిణామం చోటు చేసుకుంది. బాలిక మృతదేహాన్ని మాయం చేసేందుకు ముగ్గురు మైనర్లకు సహకరించిన నలుగురు కుటుంబసభ్యులను పోలీసులు మూడ...

Continue reading

వలేసి.. రోడ్డుపైనే చేపలు పట్టేస్తున్నారు!

ఏపీలో కురుస్తున్న భారీ వర్షాలకు చాలా చోట్ల రహదారులు నీట మునిగాయి. పలు ప్రాంతాల్లో వరద నీటితో చేపలు రహదారిపైకి కొట్టుకొస్తున్నాయి. కోనసీమ జిల్లాలోని అంతర్వేది లక్ష్మీ నరసింహ స్వామి ...

Continue reading

HATSOFF సోనూ.. కాలేజీకి దేవీకుమారి!

HATSOFF సోనూ.. కాలేజీకి దేవీకుమారి! AP: సోనూ అంటే బంగారం అని అర్థం. ఆ పేరున్న సోనూ సూద్ నిజంగానే పేదలకు బంగారంలా మారారు. కాలేజీలో చేర్పిస్తానని బనవనూరుకు చెందిన దేవీకుమారి...

Continue reading

మేడిగడ్డ నిలబడిందన్న BRS.. గేట్లు మూస్తే తెలుస్తుందంటున్న కాంగ్రెస్!

TG: కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డకు వరద పోటెత్తడంతో మరోసారి ఆ బ్యారేజీ వార్తల్లోకెక్కింది. 3 లక్షల క్యూసెక్కులకు పైగా ప్రవాహం వచ్చినా మేడిగడ్డ తట్టుకుని నిలబడిందని BRS నేతలు పో...

Continue reading

సింగపూర్ వెళ్లిన పవన్ కళ్యాణ్.. ఎందుకంటే?

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సింగపూర్ వెళ్లినట్లు తెలుస్తోంది. తన భార్య అన్నా లెజినోవా గ్రాడ్యుయేషన్ వేడుకలో పాల్గొనేందుకు ఆయన అక్కడికి వెళ్లినట్లు సమాచారం. లెజినోవా అక్కడి నేషనల...

Continue reading

మెగా ఫ్యామిలీతో అల్లు అర్జున్కు గొడవలు? నిర్మాత ఏమన్నారంటే?

మెగా ఫ్యామిలీ అంతా ఒక్కటేనని చెప్పడానికి ఒక్క సంఘటన చాలు అని సినీ నిర్మాత బన్నీ వాసు అన్నారు. ఆ సిచ్యుయేషన్ కోసమే తాను కూడా ఎదురుచూస్తున్నానని చెప్పారు. 'అల్లు అర్జున్ నంద్యాల వె...

Continue reading

ఏపీలో రాష్ట్రపతి పాలన పెట్టాలి: జగన్

ఏపీలో రాష్ట్రపతి పాలన పెట్టాలని కేంద్రాన్ని డిమాండ్ చేస్తామని వైఎస్ జగన్ స్పష్టం చేశారు. వినుకొండలో హత్యకు గురైన రషీద్ కుటుంబాన్ని పరామర్శించి ధైర్యం చెప్పారు. పార్టీ ఎల్లప్పుడూ అం...

Continue reading

ఇది కదా రైతన్న మనసంటే..!

పంచెకట్టులో వచ్చిన రైతు ఫకీరప్పను బెంగళూరులో మాల్ లోపలికి రానివ్వకపోవడంతో ప్రభుత్వం ఆ మాలు తాత్కాలికంగా మూసేసిన సంగతి తెలిసిందే. మాల్ సెక్యూరిటీ గార్డును కూడా తొలగిస్తారన్న వార్తలప...

Continue reading

శ్రీశైలం,బ్యారేజీ వద్ద 3.20 మీటర్ల

కృష్ణానదిపై ఉన్న శ్రీశైలం ప్రాజెక్టుకు 27,799 క్యూసెక్కుల వరద వస్తుండగా 7,063 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. ప్రస్తుతం ప్రాజెక్ట్ నీటిమట్టం 807 అడుగులకు చేరింది. 32 టీఎం...

Continue reading

పోలవరానికి పోటెత్తుతున్న వరద

AP: పోలవరం వద్ద గోదావరి ప్రవాహం పెరిగింది. ప్రాజెక్టుకు 3.27 లక్షల క్యూసెక్కుల ఇన్ఫో వస్తోంది. అధికారులు 3లక్షలకు పైగా క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. ప్రస్తుతం ప్రాజెక్ట...

Continue reading