యూపీ రైలు ప్రమాదంలో నలుగురు మృతి

UPలో చండీగఢ్ - దిబ్రూగఢ్ రైలు ప్రమాదానికి గురైన ఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో 60 మందికిపైగా గాయపడ్డారు. రైలు పట్టాలు తప్పే ముందు పేలుడు శబ్దం వినిపించిందని లోకో పైలట్ చెప్...

Continue reading

కొనసాగుతున్న డీఎస్సీ పరీక్షలు

TG: రాష్ట్రవ్యాప్తంగా డీఎస్సీ పరీక్షలు కొనసాగుతున్నాయి. అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు చర్యలు తీసుకున్నారు. తొలిసారిగా ఆన్లైన్ విధానంలో పరీక్ష నిర్వహిస్తున్నారు. ఆ...

Continue reading

ఉపకార వేతనాలకు 24 మంది విద్యార్థులు ఎంపిక

కొమురంభీం జిల్లా కేంద్రంలోని పీఎం తెలంగాణ మోడల్ కళాశాలకు చెందిన 24 మంది విద్యార్థులు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ అందించే కేంద్ర ప్రభుత్వ ప్రతిభ ఉపకార వేతనాలకు ఎంపికైన...

Continue reading

మరో దారుణం.. 8 ఏళ్ల బాలికపై హత్యాచారం

APలో చిన్నారులపై లైంగిక దాడులు ఆగడంలేదు. నంద్యాల, విజయనగరం ఘటనలు మరవకముందే తిరుపతి(D)లో 8 ఏళ్ల బాలికను ఓ మానవమృగం చిదిమేసింది. బిహార్ కు చెందిన దంపతులు దొరవారిసత్రంలోని ఓ రైస్ మిల్...

Continue reading

ఇంజినీరింగ్’ కనీస ఫీజు రూ.43వేలు

AP: ఇంజినీరింగ్ కాలేజీల్లో కనీస ఫీజును ప్రభుత్వం రూ.43 వేలకు పెంచింది. రూ.45వేలు ఇవ్వాలని యాజమాన్యాలు కోరగా, రూ.43 వేలు ఇచ్చేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గత ప్రభుత్వం ఫీజులు తగ్గ...

Continue reading

ఆల్మట్టి గేట్లు ఎత్తివేత

కృష్ణా నదికి వరద ఉద్ధృతి పెరగడంతో ఆల్మట్టి డ్యామ్ గేట్లు ఎత్తివేశారు. దీంతో దిగువన ఉన్న నారాయణపూర్ జలాశయంలోకి వరద చేరుకుంటోంది. ఇవాల్టితో నారాయణపూర్ డ్యామ్ గరిష్ఠ స్థాయికి చేరుకోను...

Continue reading

రోజా వీడియో వైరల్.. టీడీపీ శ్రేణుల ఫైర్

తనతో సెల్ఫీ తీసుకోవడానికి ప్రయత్నించిన పారిశుద్ధ్య కార్మికులను ఏపీ మాజీ మంత్రి రోజా దూరంగా నిల్చోమన్నట్లు చెప్పిన వీడియోను టీడీపీ శ్రేణులు వైరల్ చేస్తున్నారు. 'పారిశుద్ధ్య కార్మికు...

Continue reading

ఏపీలో 4 కొత్త ఎయిర్ పోర్టులు: మంత్రి సత్య

ఏపీలో 4 కొత్త విమానాశ్రయాలు నిర్మించేందుకు PM మోదీ, CM చంద్రబాబు ప్రణాళికలు రచిస్తున్నారని మంత్రి సత్యకుమార్ ట్వీట్ చేశారు. 'చిత్తూరు జిల్లాలోని కుప్పం, నెల్లూరులోని దగదర్తి, గుంటూ...

Continue reading

AP, తెలంగాణకు నీటి కేటాయింపులు చేసిన KRMB

ఏపీ, తెలంగాణకు 9.914 టీఎంసీల నీటిని కేటాయిస్తూ కృష్ణా నదీ యాజమాన్య బోర్డు ఉత్తర్వులు జారీ చేసింది. APS 4.500 TMC), TGS 5.414 TMC ໖໖໖ శ్రీశైలం పవర్ హౌసెస్ ద్వారానే విడుదల చేయాలని బో...

Continue reading

విద్యాదీవెన, వసతిదీవెన స్థానంలో పాత విధానం: లోకేశ్

AP: విద్యాదీవెన, వసతిదీవెన స్థానంలో పాత ఫీజు రీయింబర్స్మెంట్ విధానాన్ని అమలు చేసేందుకు అవసరమైన విధివిధానాలను రూపొందించాలని మంత్రి లోకేశ్ ఆదేశించారు. గత ప్రభుత్వం రూ.3,480 కోట్ల బకా...

Continue reading