విజయసాయిరెడ్డికి కొడుకుని కనిచ్చానని శాంతి చెప్పింది: భర్త

AP: తన భార్య శాంతి, YCP MP విజయసాయి రెడ్డిపై మదన్మోహన్ సంచలన ఆరోపణలు చేశారు. 'సాయిరెడ్డికి పిల్లలు లేరని, ఆయనకు వారసుడు కావాలని శాంతి చెప్పింది. తామిద్దరికి ఒకరికొకరంటే ఇష్టమంది. అ...

Continue reading

మరో రెండు నౌకలపై హౌతీల దాడి

ఎర్ర సముద్రంలో రెండు వాణిజ్య నౌకలపై యెమెన్లోని హౌతీ రెబెల్స్ దాడి చేశారు. గంట వ్యవధిలోనే రెండు దశల్లో మిస్సైల్స్ దాడి జరిగింది. కానీ నౌకలకు సమీపంలో ఇవి పేలాయని, సిబ్బంది సురక్షితంగ...

Continue reading

గిల్కు కెప్టెన్సీ చేయడం రాదు: అమిత్ మిశ్రా

జింబాబ్వేతో టీ20 సిరీస్కు భారత జట్టు సారథిగా శుభ్మన్ గిల్ను నియమించడాన్ని మాజీ క్రికెటర్ అమిత్ మిశ్రా తప్పు బట్టారు. గిల్కు కెప్టెన్సీ చేయడం రాదని విమర్శించారు. ఐపీఎల్లో అతని ప్రదర...

Continue reading

వచ్చే విద్యా సంవత్సరం నుంచి కొత్త ఫీజులు?

TG: రాష్ట్రంలో ఇంజినీరింగ్, ఫార్మసీ, ఇతర ప్రొఫెషనల్ కోర్సులకు ఫీజులు మారనున్నాయి. దీనికి సంబంధించిన తెలంగాణ అడ్మిషన్స్ అండ్ ఫీజు రెగ్యులేటరీ కమిటీ(TAFRC) ప్రకటన చేసే అవకాశం ఉంది. న...

Continue reading

క్షేమంగా శివ.. త్వరలోనే స్వదేశానికి..

AP: కువైట్లో అష్టకష్టాలు పడుతున్నానంటూ వీడియో పంపిన శివ ప్రస్తుతం క్షేమంగా ఉన్నట్లు మంత్రి నారా లోకేశ్ తెలిపారు. అతడు ప్రస్తుతం కువైట్లోని ఇండియన్ ఎంబసీలో ఉన్నారని, కేంద్రప్రభుత్వ ...

Continue reading

యూరో కప్-2024 విజేతగా స్పెయిన్

యూరో కప్-2024 ఫుట్బాల్ టోర్నీ విజేతగా స్పెయిన్ నిలిచింది. ఫైనల్లో ఇంగ్లండ్ పై ఆ జట్టు 2-1 గోల్స్ తేడాతో విజయం సాధించింది. స్పెయిన్కు ఇది నాలుగో యూరో టైటిల్. ఆ జట్టులో విలియమ్ 48వ న...

Continue reading

HYDలో వరదలు.. బీఆర్ఎస్, కాంగ్రెస్పై BJP విమర్శలు

వర్షం, వరదల కారణంగా HYD వాసులు అనేక ఇబ్బందులు పడుతున్నారని టీ బీజేపీ ట్వీట్ చేసింది. గత పాలనలో జరిగిన లోపాల నుంచి నేర్చుకుని, సమస్యలను పరిష్కరించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని...

Continue reading

నా ప్రతిష్ఠను దిగజారుస్తున్నారు: VSR

AP: వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ఇవాళ ఉ. 11 గంటలకు ప్రెస్మీట్ నిర్వహించనున్నారు. కొద్దిరోజులుగా తన ప్రతిష్ఠను దిగజార్చేలా ఓ వర్గం చేస్తున్న కుట్రను బయటపెడతానని ఆయన ట్వీట్ చేశారు. కా...

Continue reading

నేడు బెంగళూరుకు జగన్

AP: మాజీ సీఎం జగన్ ఇవాళ ఉదయం బెంగళూరుకు వెళ్లనున్నారు. వారం రోజులు ఆయన అక్కడి నివాసంలో ఉండనున్నారు. అయితే ఈనెల 22 నుంచి ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాల్లో జగన్ పాల్గొంటారా? లేదా? అన...

Continue reading

బస్సు దగ్ధం.. 16 మందికి గాయాలు

TG: మహబూబ్నగర్ జిల్లా బురెడ్డిపల్లి దగ్గర ఘోర ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి ఏపీలోని ధర్మవరం వెళ్తున్న APSRTC బస్సు డీసీఎంను ఢీకొట్టింది. దీంతో మంటలు చెలరేగి బస్సు పూర్తిగా దగ్ధ...

Continue reading